నాలుగేండ్లపాటు గెలిచి నియోజకవర్గం అభివృద్ధిని పట్టించుకోని రాజగోపాల్రెడ్డి.. ఇప్పుడు మళ్లీ గెలిపించాలని కోరడం హాస్యాస్పదంగా ఉన్నదని రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు విమర్శించారు.
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మైనారిటీలు ప్రతిపక్షాలవైపు గంపగుత్తగా మొగ్గకుండా బీజేపీ ఇప్పటి నుంచే పాచికలు విసురుతున్నది. మైనారిటీల్లో చీలిక తెచ్చి ఒక వర్గాన్ని తనవైపు తిప్పుకొనే పని మొదలుపెట్టింది.
వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెట్టాలంటున్న మోదీ కావాలో, రైతుబంధుతో అన్నదాతలకు అండగా నిలిచిన కేసీఆర్ కావా లో మునుగోడు రైతన్నలు తేల్చుకోవాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి క�
దేశ చరిత్రలో ఎన్నడూ లేనంతగా చేనేత, టెక్స్టైల్ రంగానికి తీరని ద్రోహం చేస్తున్న భారతీయ జనతాపార్టీకి మునుగోడు ఉప ఎన్నికలో నేతన్నలు బుద్ధి చెప్పాలని టీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, పరిశ్రమ�
మునుగోడు ఎమ్మెల్యేగా అభివృద్ధి చేయడం చేతకాక, వేల కోట్ల కాంట్రాక్టుల కోసమే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి బీజేపీకి అమ్ముడుపోయాడని ఆర్థికశాఖ మంత్రి తన్నీ రు హరీశ్రావు ధ్వజమెత్తారు.
అర్థబలం, అంగబలం రాజ్యమేలుతున్న ప్రస్తుత ఎన్నికల్లో గెలవడం అంత సులువు కాదని, దానిని అధిగమిస్తూ చట్టసభల్లో ప్రాతినిధ్యం పెంచుకోవడంపై దృష్టి సారిస్తామని సీపీఐ పార్లమెంటరీ పార్టీ నాయకుడు, జాతీయ కార్యదర్శ�
మత పిచ్చి రాజకీయాలతో ఉత్తర భారతదేశంలో పాగా వేయగలిగిన బీజేపీకి, దక్షిణాన కర్ణాటకలో తప్ప ఇంకెక్కడా అవకాశం చిక్కలేదు. దక్షిణాది ప్రజల రాజకీయ చైతన్యం ముంగిట బీజేపీ మతం పాచిక పారుతలేదు.
ముఖం బాగా లేక అద్దాన్ని నేలకేసి కొట్టినట్టుగా’ ఉంది కేంద్రంలోని మోదీ సర్కారు వైఖరి. ప్రపంచ ఆకలి సూచీలో భారత్ స్థానం పతనోన్ముఖంగా సాగిపోవటం చూసి, స్వీయవిమర్శ చేసుకోవాల్సింది పోయి, ఆ సూచీపైనే రాళ్లేయటం బ
munugode by poll | టీఆర్ఎస్ పార్టీ డబ్బుతో రాజకీయాలు చేయదని, ప్రజల మద్దతు ఉన్న పార్టీ అని రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ స్పష్టం చేశారు. మునుగోడు నియోజకవర్గం ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా చండూరు
Suvendu Adhikari | సౌరవ్ గంగూలీకి కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేసిందన్న పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జిపై బీజేపీ తనదైన దుందుడుకు స్వభావం ప్రదర్శించింది. మమతాబెనర్జికి
MLC Kadiyam Srihari | మునుగోడులో బీజేపీ ఆటలు సాగవని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు. గత ఎనిమిదేండ్లలో ఆ పార్టీ ప్రజలకు చేసిందేమీ లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. రూ.18 వేల కోట్ల కాంట్రాక్ట్ కోసం కోమటిరెడ్డి