తన చావుకు మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే అరవింద్ లింబావళి, మరో ఐదుగురు వ్యక్తులు కారణమంటూ సూసైడ్ నోట్ రాసి ఓ వ్యాపారి ఆత్మహత్యకు పాల్పడడం కర్ణాటకలో కలకలం రేపింది.
బీజేపీ పాలిత గుజరాత్ రాష్ట్రంలో పత్తి రైతుల కష్టానికి ఫలితం ఉండట్లేదు. రాష్ట్రంలో పత్తి ధర భారీగా పడిపోవడంతో ఆరుగాలం శ్రమించి పండించిన పంట నష్టాలను మిగులుస్తున్నదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ ఘోరంగా విఫలమైంది. ఆ పార్టీ బీజేపీకి బీ-టీంగా మారింది. సరళీకృత ఆర్థిక విధానాల పేరుతో ప్రైవేట్ రంగానికి కాంగ్రెస్ ఊతం ఇస్తే.. బీజేపీ మరింత విస్తరింపజేసింది. ప్రభుత్వరంగ సం�
రైతుల సంక్షేమాభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేస్తున్న సీఎం కేసీఆర్ పాలనకు దేశంలో నిరాజనం పడుతున్నారని నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి అన్నారు. ఆదివారం మండల పరిధిలోని పొట్పల్లిలో ఏర్పాటు చేసిన
బీజేపీ పాలిత కర్ణాటకలో అవినీతి దాహానికి కాంట్రాక్టర్లు బలైపోతున్నారు. తాజాగా తుమకూరు జిల్లాకు చెందిన టీఎన్ ప్రసాద్ గురువారం ఆత్మహత్యకు పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు.
Rahul Gandhi | కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్గాంధీ భారతీయ జనతాపార్టీపైన, ఆ పార్టీ నేతలపై మరోసారి విమర్శలు చేశారు. తాను కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు
వచ్చే ఏడాది నాలుగు ఈశాన్య రాష్ర్టాలకు (త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్, మిజోరం) అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. వీటిల్లో మిజోరం మినహా తక్కిన మూడు రాష్ర్టాల్లో బీజేపీ, దాని మిత్రపక్షాలు అధికారంలో ఉన్నాయి. త్రి