వ్యక్తి, వ్యవస్థ, సంస్థ... ఏదైనా తన ఉనికిని కాపాడుకునే ప్రయత్నం చేస్తాయి. సామాజికంగా ఉనికి సంఘర్షణను, ఆ సంఘర్షణ మూలాన్ని విశ్లేషించడానికి మనిషి చేసే ప్రయత్నం అస్తిత్వ ఉద్యమాలకు బీజం వేస్తుంది.
Errabelli dayakar rao | బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్పై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ ఫైరయ్యారు. నోరు అదుపులోపెట్టుకుని మాట్లాడాలని సూచించారు. మునుగోడుకు వచ్చి పచ్చి అబద్ధాలు
Balka Suman | మునుగోడు ప్రజలు రాజగోపాల్ రెడ్డిని ఓడించడం ఖాయమని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ అన్నారు. ప్రచారానికి వెళ్లిన ప్రతిచోట ప్రజలు ఆయనను నిలదీస్తున్నారని చెప్పారు.
Dasoju Sravan | మునుగోడు ఎన్నికల సమయంలో బీజేపీకి పలువురు నేతలు షాక్ల మీద షాక్లు ఇస్తున్నారు. కొన్ని రోజులుగా ముఖ్య నేతలు ఆ పార్టీని వీడుతున్నారు. నిన్న భిక్షమయ్యగౌడ్ పార్టీని వీడి.. టీఆర్ఎస్లో చేరిన విషయం తె�
MLA Raghunandan rao | ఎన్నికల తేదీ సమీపిస్తున్నకొద్ది మునుగోడులో వాతావరణం హీటెక్కుతున్నది. రాజకీయ పార్టీలు తమ ప్రచారంతో హోరెత్తిస్తున్నాయి. అయితే నియోజకవర్గంలో బీజేపీకి మొదటి
Chandur | ఖబడ్దార్ బీజేపీ.. మునుగోడులో మీకు గోరీ కడతామని లంబాడి హక్కుల పోరాట సమితి హెచ్చరించింది. లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని ఢిల్లీలో బీజేపీ కుట్రలు చేస్తున్నదని ఆరోపిస్తూ ఆ పార్టీకి వ్యతిరేకం�
మునుగోడు ఉప ఎన్నిక దగ్గర పడుతున్న వేళ కాంగ్రెస్, బీజేపీలకు షాక్ తగులుతున్నది. ఇటీవల డబ్బులతో మభ్యపెట్టి పార్టీలో చేర్చుకున్న వారు తిరిగి గులాబీ గూటికి చేరుతున్నారు.
మునుగోడు నియోజకవర్గ ప్రజలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కు విశ్వాసం లేదా? తాను నిర్వహించే ఉపఎన్నికల ప్రచారానికి మునుగోడు ప్రజల నుంచి పెద్దగా స్పందన రాదని ఆయన ముందే ఊహించారా?.. గురువారం నాంపల్లి
గొల్ల, కురుమలకు బీజేపీ ధోకా చేసింది. వారి నోటికాడి ముద్దను లాగేసుకొన్నది. గొల్ల కురుమలకు ఆర్థిక భరోసా కల్పించడానికి ప్రభుత్వం చేపట్టిన గొర్రెల పంపిణీని అడ్డుకొన్నది.
బీజేపీ ఓ నీతి, జాతి లేని పార్టీ అని ఐటీ, పురపాలక శాఖల మంత్రి కే తారకరామారావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ధనబలంతో.. ధన మదంతో మునుగో డు ప్రజలను గెలవాలని చూస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రజాబలంతో గెలవలేక ర�
గొల్లకురుమల జీవితాల్లో వెలుగులు నింపేందుకు సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా సబ్సిడీపై గొర్రెల యూనిట్ల పథకాన్ని అమలు చేస్తున్నారు. కానీ బీజేపీ నాయకులు ఆ పథకాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. మునుగో�
Joinings|ఆర్ఎస్లోకి భారీగా వలసలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా బీజేపీకి చెందిన నాయకులు, కార్యకర్తలు మంత్రి జగదీశ్రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్లో చేరుతున్నారు.
Minister KTR | మునుగోడులో బీజేపీకి ఓటమి తప్పదని, అందుకే ఆ పార్టీ అడ్డదారులు తొక్కుతుందని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మునుగోడు రిటర్నింగ్ ఆఫీసర్
Minister Harish rao | అబద్ధపు హామీలిస్తూ, ప్రజల గోడు పట్టని బీజేపీ నేతల్లారా ఏ మొహం పెట్టుకుని ఓట్లడగడానికి మునుగోడుకు వస్తున్నారని మంత్రి హరీశ్ రావు విమర్శించారు. ఈ ఎన్నికల్లో ప్రజలు బీజేపీకి బుద్ధి చెప్పడం
ఈ ఏడాది ఆరంభంలో జరిగిన అయిదు రాష్ట్రాల (యూపీ, ఉత్తరాఖండ్,మణిపూర్, పంజాబ్, గోవా) అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధికంగా బీజేపీ ఖర్చు చేసిందని అసోసియేషన్ ఆఫ్ డెమొక్రటిక్ రిఫామ్స్ (ఏడీఆర్) నివేదిక వెల్లడిం�