నల్లగొండ జిల్లాలో మోసగాళ్లు ఎవరంటే కోమటిరెడ్డి బ్రదర్స్ అంటున్నారని.. డబ్బు ఉంటే ఎలాగైనా గెలవొచ్చనే ధీమాతో మునుగోడు ఉపఎన్నిక తీసుకొచ్చారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ధ్వజమెత్తారు
టీఆర్ఎస్ బీఆర్ఎస్గా రూపాంతరం చెందుతుండటంతో రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులు చోటుచేసుకుంటున్నాయి. సామాజిక సమీకరణలు అత్యంత వేగంగా మారుతున్నాయి. ఒకప్పుడు అణచివేతకు గురైన వెనకబడినవర్గాలను టీడీపీ వ�
కర్ణాటకలోని ఈడిగ (తెలంగాణలో గౌడ) సామాజికవర్గాన్ని నాశనం చేసేందుకు అక్కడి బీజేపీ సర్కార్ కుట్రలు చేస్తున్నదని నారాయణగురు శక్తి పీఠాధిపతి, ఆర్య ఈడిగ రాష్ట్రీయ మహామండలి జాతీయ అధ్యక్షుడు ప్రణవానంద స్వామి
రిషి సునాక్ భారత సంతతికి చెందిన తొలి బ్రిటన్ ప్రధానిగా పాలనా పగ్గాలు చేపట్టిన నేపధ్యంలో విపక్షాలు బీజేపీ నేతృత్వంలోని మోదీ సర్కార్ లక్ష్యంగా విమర్శలు గుప్పించాయి.
Minister Prashanth reddy | మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డికి డిపాజిట్ కూడా దక్కదని మంత్రి ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. ఈ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ భారీ మెజార్టీతో గెలువబోతుందన్నారు. కాంగ్రె�
మునుగోడులో ప్రజలను దొంగదెబ్బ తీసి, కాంగ్రెస్కు నమ్మక ద్రోహం చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డిపై ఆ పార్టీ శ్రేణులు మండిపడుతున్నాయి. ఆయన తాజాగా బీజేపీలో చేర్చిన నేతలను ఎక్కడికక్కడ అడ్డుకొని నిలదీస్త�
ప్రజాస్వామ్యంలో ఉప ఎన్నికలను ప్రజలు కోరుకోవాలి కానీ నాయకులు కాదు. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో ప్రజలే కోరుకుంటే పార్టీలు పోటీతత్వంతో ప్రజల మద్దతు పొందేందుకు ప్రయత్నించాలి.
Minister Harish Rao | మంత్రి హరీశ్ రావు సమక్షంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో టీ(బీ)ఆర్ఎస్లో చేరారు. మునుగోడు పరిధిలోని
Kusukuntla prabhakar reddy | మునుగోడు ఉపఎన్నికల ప్రచారాన్ని టీఆర్ఎస్ పార్టీ ముమ్మరం చేసింది. నియోజకవర్గంలోని ప్రతి ఓటరును కలవడమే లక్ష్యంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు విస్తృతంగా ప్రచారం
ఓట్ల పేరుతో తండాల్లోకి బీజేపీ దొంగలు వస్తున్నారని, వారిని నమ్మితే మోసపోతామని గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. మండలంలోని బడితండా, రాధానగర్ తండా, సీత్య తండాల్లో శనివారం ఆమె ప
11 ఏండ్ల కిందట కేంద్ర ఎన్నికల సంఘం రోడ్డు రోలర్ గుర్తును తొలగించింది. ఇప్పుడు మళ్లీ మునుగోడుకు పంపింది. మీ నిబంధనలను మీరే ఎలా అధిగమిస్తారు. ఎలక్షన్ కమిషన్ నడుపుతున్నారా? సర్కస్ కంపెనీ నడుపుతున్నారా? గ�
Minister Jagadish reddy | ఒక వ్యక్తి స్వార్థం కోసం మునుగోడు ఉపఎన్నిక వచ్చిందని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. బీజేపీ రాజకీయ కుట్రలో భాగమే ఈ ఉపఎన్నిక అని ఆగ్రహం వ్యక్తంచేశారు. అయితే అసలు ఉపఎన్నిక ఎందుకు
కాంగ్రెస్లో ఉన్నప్పుడు బీజేపీకి కోవర్ట్గా పనిచేశానని స్వయంగా ప్రకటించిన బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డిని మునుగోడు ప్రజలు నమ్మడం లేదని రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్యయాదవ్, వద్దిరాజ�