బీజేపీ చెప్పే మాటలకు, చేసే పనులకు పొంతన ఉండటంలేదు. అబద్ధాలు, మోసాలకు చిరునామాగా మారిపోయింది. ఏ మాత్రం సందు దొరికినా ఇతర పార్టీల నేతలను కొనేందుకు వెనుకాడడం లేదు.
శిఖండి షిండేలాంటి వాళ్లను తయారు చేసి కేసీఆర్పైన కుట్రలు చేస్తున్న బీజేపీ ఆటలు తెలంగాణలో సాగవని, కేసీఆర్ వ్యక్తి కాదు.. ఓ శక్తి అని, ఇప్పటికైనా బీజేపీ నేతలు గ్రహించాలని ప్రభుత్వ చీఫ్ విప్, వరంగల్ (పశ్�
కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉంటూ బీజేపీకి కోవర్టుగా మారి.. రూ.18 వేల కోట్ల కాంట్రాక్టు రాగానే పార్టీ మారిన రాజగోపాల్రెడ్డిని మునుగోడు ప్రజలు ఓడించాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి పిలుపునిచ్చ�
బెదిరింపులకు వణకలేదు. బేరాలకు లొంగలేదు.. ఒకటి కాదు రెండు కాదు, ఒక్కొక్కరికి వందకోట్ల డబ్బు ఎరవేసినా.. విధేయతనే చాటుకున్నారు. ‘తెలంగాణ నాట్ ఫర్ సేల్' అని కుండబద్దలు కొట్టారు. రివర్స్ ఆపరేషన్తో అమిత్ష�
1996 నుంచి 1998 మధ్యన రెండు యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వాలు పడిపోయిన తరువాత, లోక్సభ రద్దయి, మధ్యంతర ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో బీజేపీ అన్ని పార్టీల కంటే అత్యధిక స్థానాలను కైవసం చేసుకుంది.
బీజేపీ దిగజారుడుతనం మరోసారి బట్టబయలైపోయింది. మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో తమ పార్టీ నుంచి టీఆర్ఎస్లోకి పెద్ద ఎత్తున వలసలను తట్టుకోలేని బీజేపీ.. డబ్బులు ఎరచూపి ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టాలని ప్రయత్నిం�
స్వామీజీలు, పీఠాధిపతులు, ఆధ్యాత్మికవేత్తలంటే సమాజానికి నాలుగు మంచి విషయాలు చెప్పాల్సినవారు. ప్రజలను సన్మార్గంలో నడిపించాల్సిన వారు. కానీ, ఇప్పుడు నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో బేరసారాల విషయంలో ఓ పీఠ
టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు స్వామిజీలు యత్నించి దొరికినా, ఆ పార్టీ నేతల బడాయికి అడ్డూఅదుపులేకుండా పోయింది. ప్రలోభాల కుట్ర విఫలం కావడంతో బీజేపీ నేతలు నోటికి పదును పెట్టారు.
బీజేపీ ప్రవేశపెట్టిన మ్యానిఫెస్టో పెద్ద ఝూటా అని, మరోమారు మునుగోడు ప్రజలను మోసం చేసేందుకు కుట్రలు చేస్తున్నదని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు ధ్వజమెత్తారు.
చేనేత, జౌళి రంగానికి కేంద్రం చేయూతనివ్వకపోగా, ఆ రంగాన్ని సావుదెబ్బ కొడుతున్నదని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కే తారకరామారావు విమర్శించారు. కడుపులో గుద్ది, నోట్లో పిప్పర్మెంటు పెట�