నోట్ల కట్టలతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే కుట్రలను తెలంగాణ బిడ్డలు పటాపంచలు చేశారు. బీజేపీ పెద్దలు గద్దల్లా మారి టీఆర్ఎస్(బీఆర్ఎస్) ఎమ్మెల్యేల కొనుగోలుకు బరితెగించడంపై మండిపడుతున్నారు.
దేశం సిగ్గుపడేలా నీచ రాజకీయాలకు బీజేపీ తెరలేపిందని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి మండిపడ్డారు. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా కుట్రలు తెలంగాణలో సాగవని పేర్కొన్నారు.
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం కేసులో నిందితుడైన నందకుమార్ ఎవరో తనకు తెలియదని కేంద్ర మంత్రి జి.కిషన్రెడ్డి మాట్లాడటం విడ్డూరంగా ఉన్నదని అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తూ దేశానికే ఆదర్శంగా నిలిచిందని, అందుకే ప్రజలంతా టీఆర్ఎస్ వైపే ఉన్నారని మంత్రి ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. మునుగోడు టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభ�
మతం పేరుతో విద్వేషాలు రెచ్చగొట్టి, నిత్యం దళితులపై దాడులు చేస్తూ రాజకీయ పబ్బం గడుపుకొంటున్న బీజేపీకి మాదిగల దెబ్బతో డిపాజిట్ గల్లంతు కావడం ఖాయమని టీఎమ్మార్పీఎస్ జాతీయ, రాష్ట్ర అధ్యక్షులు మేడి పాప న్�
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారాన్ని సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేస్తున్న బీజేపీపై నెజిజన్లు మండిపడుతున్నారు. విచారణ నిష్పాక్షికంగా జరగాలంటే సీబీఐకి అప్పగించాలన్న బీజేపీ నేతల మాటలు విని న�
టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించి పట్టుబడిన బీజేపీ, హైకోర్టులో రిట్ దాఖలు చేసింది. రాష్ట్ర పోలీసులపై నమ్మకం లేదని, హైకోర్టు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్ ) ఏర్పాటు చేయడం లేదా
రాజ్యాంగబద్ధంగా ఏర్పాటైన ఇతర పార్టీల ప్రభుత్వాలను కూల్చడమే బీజేపీ నేతల లక్ష్యంగా ఉన్నదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. గురువారం మునుగోడు నియోజకవర్గం నాం పల్లిలో మంత్రి ఇంటింటి ప్రచా�
‘ఒక్కొక్కరికీ వంద కోట్లు ఇస్తాం.. కావాల్సిన సివిల్ కాంట్రాక్టులు అప్పజెప్తాం.. ఒక్కసారి బీజేపీలోకి వస్తే చాలు.. అడిగిన పదవులు కట్టబెడతాం.. మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది..’ ఇదీ ఢిల్లీ నుంచి వచ్చిన ఉత్తరకాశీ
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం బెడిసికొట్టడంతో బీజేపీకి మైండ్ బ్లాంక్ అయ్యింది. నెత్తిమీద పెద్ద బాంబు పడినట్టుగా తయారైందని, బుధవారం రాత్రి నుంచి అందరి ముఖాలు మాడిపోయాయని పార్టీ నేతలు చర్చి�
లేదు.. కాదు.. అంటూనే పేదల కోసం అమలుచేసే ఉచిత పథకాల పట్ల బీజేపీ తన వ్యతిరేకతను చాటుకుంది. ఉచిత విద్యుత్తు విషయంలో బీజేపీ తన నిజస్వరూపాన్ని బట్టబయలు చేసుకుంది. తాము ఉచితంగా ఇచ్చేవి సంక్షేమ పథకాలని, ఇతర పార్టీ