మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో 31న నిర్వహించాల్సిన బహిరంగ సభను బీజేపీ రద్దు చేసుకోబోతున్నట్టు సమాచారం. సభకు పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరవుతారని బండి సంజయ్, అభ్యర్థి రాజగోపాల్రెడ్డి సామాజిక మా
సామాజిక మాధ్యమాల్లో బీజేపీ ఫేక్ న్యూస్ను ప్రచారం చేస్తున్నదా? అంటే అవునంటున్నాయి తాజా అధ్యయనాలు. రాజకీయ పబ్బం గడుపుకోవటానికి కమలం పార్టీ ఇలాంటి చర్యలకు దిగుతున్నదని చెప్తున్నాయి.
బండి ఆరోపణల పర్వం కొత్తేమీ కాదు. గతంలో కేటీఆర్ మీద బండి సంజయ్ అడ్డగోలు ఆరోపణలు చేస్తే.. కేటీఆర్ను కించపరిచే వ్యాఖ్యలు చేయొద్దని ఇదే బండి సంజయ్ని సిటీ సివిల్కోర్టు రెండో అదనపు న్యాయస్థానం ఆదేశించింద
ఆయా రాష్ర్టాల్లో ప్రత్యర్థి పార్టీల ఎమ్మెల్యేలను పార్టీ ఫిరాయింపులకు ప్రోత్సహించి, ప్రభుత్వాలను పడగొట్టేందుకు బీజేపీలో ఏకంగా ఒక బృందమే ఉన్నట్టు తెలుస్తున్నది.
కోట్లు ఆశచూపి నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు వచ్చి అడ్డంగా దొరికిపోయినా బీజేపీ బుద్ధి మారడం లేదు. స్వామిజీలతో తమకేం సంబంధం లేనట్టు ఆ పార్టీ నేతలు మాట్లాడుతుండటం ప్రజలను విస్మయానిక�
బొమ్మరబెట్టు లక్ష్మీజనార్దన సంతోష్.. ప్రస్తుతం జాతీయ స్థాయిలో అందరూ ఆసక్తిగా ఆరా తీస్తున్న బీఎల్ సంతోష్ పూర్తిపేరు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పార్టీలో టాప్-4లో ఉన్న కీలకనేత ఈయన.
కాషాయ పార్టీ కపట నాటకాలు ఒక్కొక్కటిగా బయట పడుతున్నాయి. మదినిండా విషపుకక్షలు నింపుకొని ఆది నుంచీ చేస్తున్న కుట్రలు బద్ధలవుతున్నాయి. తెలంగాణలో చిచ్చురేపేందుకు చేస్తున్న కుటిల యత్నాలు, రాష్ట్ర ప్రగతిని అ
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం బెడిసికొట్టడంతో బీజేపీ పెద్దలకు మైండ్ బ్లాంక్ అయ్యింది. దీంతో జడుసుకున్న బీజేపీ.. రెండు నెలల క్రితం బ్రేకులు వేసిన ‘ఆపరేషన్ జార్ఖండ్'ను మళ్లీ ముందరేసుకున్నట
Prakash Raj | తెలంగాణలో బీజేపీ అనుసరిస్తున్న తప్పుడు విధానాలపై నటుడు ప్రకాశ్ రాజ్ స్పందించారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి అలజడి సృష్టించడం బీజేపీకి అలవాటుగా మారిందని వ్యాఖ్యానించారు. అదే పని ఇ�
MLC Kaushik reddy | కాంట్రాక్టుల కోసం పార్టీ మారిన రాజగోపాల్ రెడ్డి ఓటేస్తే మోరీలో వేసినట్లేనని ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. స్వార్థ రాజకీయాలు చేస్తూ ఉపఎన్నికలకు కారణమైన కోమటిరెడ్డి ప్రజలు
నోట్ల కట్టలతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే కుట్రలను తెలంగాణ బిడ్డలు పటాపంచలు చేశారు. బీజేపీ పెద్దలు గద్దల్లా మారి టీఆర్ఎస్(బీఆర్ఎస్) ఎమ్మెల్యేల కొనుగోలుకు బరితెగించడంపై మండిపడుతున్నారు.