Minister KTR | మొనగాళ్లకు, మోసగాళ్లకు మధ్య జరుగుతున్న యుద్ధం ఇది అని కేటీఆర్ తేల్చిచెప్పారు. ఈ ఉప ఎన్నికలో తెలంగాణ ప్రగతికి, తెలంగాణ పురోగతికి పట్టం కడుతారనే ఉద్దేశంతో కొన్ని
బీఎస్పీకి ఓటు వేస్తే బీజేపీకి వేసినట్టేనని టీఎస్ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. నల్లగొండ జిల్లా మర్రిగూడలో సోమవారం నిర్వహించిన మాదిగల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్
విద్వేషంతో ప్రజలను విభజిస్తూ భరతజాతిని నిర్వీర్యం చేస్తున్న బీజేపీని మునుగోడు ఉప ఎన్నికలో ఓడించి, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని సమాజ్వాదీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ ఎస్ సింహాద్రి విజ్ఞప్త�
అనగనగా జార్ఖండ్లో ఒక బొగ్గు గని తవ్వకం పని.. దాని కోసంప్రభుత్వం వారు ప్రైవేట్ కంపెనీల వాళ్లను టెండర్లకు పిలుస్తారు.. కంపెనీలు బిడ్లు వేస్తాయి.. గడువు ముగిశాక బిడ్లు ఓపెన్ చేస్తారు.. ఫలానా కంపెనీకి టెండర�
నీళ్లిచ్చే కేసీఆర్ కావాల్నా? కన్నీళ్లు పెట్టిచ్చే మోదీ కావాల్నా? మునుగోడు ప్రజలు ఆలోచించుకోవాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు. బీజేపీకి ఓటేస్తే.. వ్యవసాయ మోటర్లకు మీటర్లు వస్
వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెట్టాలని కేంద్రం రాష్ర్టానికి చెప్పిన మాట పచ్చి నిజమని వైద్యారోగ్య, ఆర్థికశాఖల మంత్రి హరీశ్రావు అన్నారు. మోటర్లకు మీటర్లు పెడితే రాష్ర్టానికి రూ.30 వేల కోట్ల వరకు ఎఫ్ఆర్బీఎం
దేశంలో ప్రాంతీయ పార్టీలను విచ్ఛిన్నం చేయాలని బీజేపీ కంకణం కట్టుకొన్నదని సీపీఎం పొలిట్బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు ధ్వజమెత్తారు. తెలంగాణలో నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ ప్
డబ్బు, పదవులతో ఇతర పార్టీల నేతలను కొనుగోలు చేయడమే కొత్త తరహా రాజకీయమా? అని సీపీఐ జాతీయ కార్యదర్శి సయ్యద్ అజీజ్పాషా బీజేపీపై నిప్పులు చెరిగారు. సోమవారం ఆయన సీపీఐ రాష్ట్ర కార్యాలయం మగ్ధూంభవన్లో మీడియాత
BV Raghavulu | తెలంగాణలో ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారాన్ని ఖండించిన సీపీఎం ఖండించింది. ఆ పార్టీ కేంద్ర కమిటీ సమావేశాల్లో తెలంగాణ పరిణామాలపై చర్చించారు. సమావేశంలో సీపీఎం పొలిట్ బ్యూరో
‘చిన్న పొరపాటు 60 ఏండ్ల కింద జరిగితే తెలంగాణ ఎంత ఏడ్చింది.. మనం ఎంత బాధపడ్డం.. 58 ఏండ్లు కొట్లాడినం. ఎంతమంది సచ్చిపోయిండ్రు మన బిడ్డలు.. ఎంతమంది జైలు పాలైండ్లు.. చివరికి నేను కూడా చావ తయారై కొట్లాడితే తప్ప తెలంగ�
రాష్ట్రంలో ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో ఇప్పటికి బయటపడింది చాలా తక్కువేనని సీఎం కేసీఆర్ అన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని ఆధారాలు బయటపడుతాయని, ఢిల్లీ గద్దె దద్దరిల్లిపోతుందని చెప్పారు. పెట్టుబడిదా�
Koushik reddy | మోడీ, బోడి, ఈడీలు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా మునుగోడు ఉపఎన్నికలో టీఆర్ఎస్ గెలుపును ఆపలేరని ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి అన్నారు. ఎన్ని కోట్లు డబ్బులు పంచినా తెలంగాణ ప్రజల