గంభీరంగా సాగుతున్న బడ్జెట్ ప్రసంగంలో ఒక్కసారిగా నవ్వులు విరిశాయి.ఆంగ్లంలో అనర్గళంగా మాట్లాడే ఆమె ఒక పదం విషయంలో కాస్త తొట్రుపాటు పడ్డారు. అదే సభలో నవ్వులు పూయించింది.
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ దేశ బడ్జెట్లా కాకుండా కొన్ని రాష్ర్టాల బడ్జెట్గా ఉన్నది. తెలంగాణతోపాటు మరికొన్ని రాష్ట్రాలకు ఈ బడ్జెట్లో కేటాయింపులు అసలే లేవు. ‘సబ్ కా సాథ్..
గిఫ్ట్ సిటీకి ఈ పద్దులో పెద్ద ఎత్తునే దన్ను లభించింది. గుజరాత్ రాజధాని గాంధీనగర్లో సింగపూర్కు పోటీగా నిర్మించారంటున్న ఈ ఫైనాన్షియల్ హబ్లోగల వ్యాపార కార్యకలాపాలకు ఊతమిస్తూ తాజా బడ్జెట్లో కేంద్�
పీఎం కేర్స్ వెబ్సైట్కు ప్రభుత్వ డొమైన్.. కానీ, అది ప్రభుత్వ సంస్థ కాదు.
దీన్ని పీఎంవోనే నిర్వహిస్తున్నది..కానీ, ప్రభుత్వానికి చెందినది కాదు.
ఈ వెబ్సైట్ను పీఎంవోనే నడిపిస్తున్నది.
ప్రధాని, రాష్ట్రపతి పదవి ఇచ్చినా తాను బీజేపీలో చేరబోనని కాంగ్రెస్ నేత, కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్య తెలిపారు. మాగడిలో మంగళవారం ఓ ర్యాలీలో ప్రసంగిస్తూ.. అధికారం కోసమే కొన్ని పార్టీలు బీజేపీతో చేతులు కలు�
ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా? ఏ సమస్య వచ్చినా, ఏ విమర్శ వచ్చినా దానిని సూటిగా ఎదుర్కోకుండా దేశభక్తి, జాతీయవాదం పేరు చెప్పి తప్పించుకునే బీజేపీకి తగినట్లుగానే,
ఎన్నికల రాజకీయాల నుంచి నిష్క్రమిస్తున్నట్టు కర్ణాటక మాజీ సీఎం, బీజేపీ సీనియర్ నేత యెడియూరప్ప ప్రకటించారు. రానున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోనని తెలిపారు. అయితే రాష్ట్రమంతటా తిరిగి పార్టీన
బీజేపీ పాలిత కర్ణాటకలో సమ్మె సైరన్ మోగింది. సీఎం బొమ్మై ప్రభుత్వ తీరుకు నిరసనగా స్థానిక సంస్థలకు చెందిన ఔట్సోర్సింగ్ కార్మికులందరూ బుధవారం నుంచి నిరవధిక సమ్మెకు వెళ్లనున్నారు.
కర్ణాటక రుణాల ఊబిలో కూరుకుపోతున్నది. ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక వ్యయ క్రమశిక్షణను పాటించలేకపోతున్నది. సాధారణ పరిపాలన వ్యవహారాల నిర్వహణ కోసం రుణాలను తీసుకుంటుండటం రుణాలు పెరిగిపోవటానికి కారణమని ఆర్థి�
బీజేపీపై బీహార్ సీఎం, జేడీయూ నేత నితీశ్కుమార్ మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆ పార్టీతో మరోసారి జట్టు కట్టే అవకాశమే లేదని కరాఖండిగా చెప్పిన ఆయన.. బీజేపీతో మళ్లీ పొత్తు పెట్టుకోవడం కంటే చనిపోవ