cm kcr | దేశ ప్రయోజనాల దృష్ట్యా ఏ మాత్రం వాంచితం కానటువంటి ఈ పరిస్థితులను మార్చాలి అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. బీజేపీ దుర్మార్గపు చర్యల నుంచి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత
CM KCR Pressmeet | బీజీపీ విభజన రాజకీయాలు చేస్తోంది. భారత్ను ఆకలిరాజ్యంగా మార్చేసిందని ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్వజమెత్తారు. రాజ్యాంగబద్ద సంస్థలపై బీజేపీకి గౌరవం లేదు. ఎవరినైనా బెదిరించగలం..ఏదైనా చేయగలమనే ధోరణిలో �
cm kcr | బీజేపీ దుర్మార్గపు చర్యలను దేశ ప్రజలు, యువత, మీడియా ముక్తం కంఠంతో ఖండించాలి అని సీఎం కేసీఆర్ సూచించారు. ప్రజాస్వామ్యంలో ఇవి వాంఛనీయం కాదు. క్రూరమైన పద్ధతుల్లో జరిగే
CM KCR Pressmeet | కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం, నాయకులపై ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ ప్రజాస్వామ్య హంతకుల యొక్క స్వైర విహారం చాలాచాలా ఈ దేశం యొక్క
Munugode by Poll | మునుగోడు ఉప ఎన్నికపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ మీడియాతో మాట్లాడారు. నియోజకవర్గ పరిధిలోని పలు పోలింగ్ కేంద్రాల్లో క్యూలైన్లు ఉన్నాయని పేర్కొన్నారు.
munugode by poll | మునుగోడు నియోజకవర్గంలో ఉప ఎన్నిక పోలింగ్ సమయం ముగిసింది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. మధ్యాహ్నం వరకు మందకొడిగా సాగిన పోలింగ్.. ఆ తర్వాత పుంజుకుంది.
Arvind Kejriwal | గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ ఖచ్చితంగా గెలుస్తుందని ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఈ సారి రాష్ట్రంలో బీజేపీకి భంగపాటు తప్పదన్నారు. అక్కడి ప్రజలు పాలనలో మ�
మునుగోడులో ముమ్మాటికీ గెలుపు టీఆర్ఎస్దేనని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే తారకరామారావు ధీమా వ్యక్తంచేశారు. భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ప్రస్థానానికి మునుగోడు గెలుపు శుభారంభాన్ని ఇస్త
మునుగోడులో గెలుపునకు అన్ని దారు లు మూసుకుపోయాయని తెలిసి బీజేపీ అభ్యర్థి రాజగోపాల్రెడ్డి కొత్తనాటకానికి తెరతీశారు. ఓటమి తప్పదని గ్రహించి చివరి నిమిషంలో ప్రజల దృష్టిని మళ్లించేందుకు.. స్థానికేతరులు ము�
అర్ధరాత్రి ధర్నాలతో శాంతి భద్రతలకు విఘాతం కలిగించడం ద్వారా మునుగోడు ఉప ఎన్నిక రద్దు చేయించడానికి బీజేపీ నాయకులు కుట్ర పన్నుతున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఆరోపించారు.
minister ktr | కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీతో పాటు ప్రధాని నరేంద్ర మోదీపై టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. ఈ దేశంలో మోదీకి మించిన ఫేక్ ఇంకెవడు
minister ktr | తెలంగాణ రాష్ట్రంలో గత ఎనిమిదేండ్ల నుంచి శాంతియుత వాతావరణం ఉంది. ఈ వాతావరణం ఇలానే కొనసాగాలి అని కోరుకుంటున్నాం. మీరు హింసను కోరుకుని, రెచ్చగొడితే మేం
బీజేపీది కాంట్రాక్టులు ఇస్తామనే ఢిల్లీ అహంకారం అయితే మనది తెలంగాణ ఆత్మగౌరవమని ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు పేర్కొన్నారు. కేంద్రంలోని బీజేపీ వడ్లు కొనుడు చేతకాదు కానీ వందల కోట్లు పె