టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనటానికి వచ్చినవారు ‘వింటే గోడి (మాతో సఖ్యత) లేదంటే ఈడీ’ అంటూ నిస్సిగ్గుగా తమ విధానాన్ని ప్రకటించారు. దేశంలో అక్రమ ధన ప్రవాహాన్ని అరికట్టే సమున్నత లక్ష్యంతో ఏర్పాటైన ఎన్ఫోర్స�
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం హైదరాబాద్లో మత సామరస్యాన్ని విచ్ఛిన్నం చేయాలని చూస్తున్నదని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి ఆరోపించారు. అఖిల భారత మిడ్ డే మీల్ వర్కర్స్ ఫెడరేషన్ (సీఐటీయూ)2వ జాతీయ మ�
దేశంలో ప్రజాస్వామ్య హననం జరుగుతున్నదని, ప్రజాస్వామ్య హంతకులు స్వైర విహారం చేస్తున్నారని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు తీవ్ర ఆందోళన వ్యక్తంచేశారు. రాజ్యాంగేతర శక్తులు చెలరేగిపోతుంటే దేశ భవిష్యత్తు ఏ
రాజకీయమంటే అమ్ముడు, కొనుడే అన్న తీరుగా మార్చేసిన బీజేపీపై పోరాటం మొదలుపెట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్కు యావత్ తెలంగాణ మద్దతుగా నిలువాల్సిన అవసరం ఆసన్నమైందని రాజకీయ పండితులు అంటున్నారు. బీజేపీని పారద్ర�
రామేశ్వర్రావు బీజేపీకి ‘వంద’ ఇచ్చారు కాబట్టే అయన్ను వదిలేశారని, ఆయన వంద ఇచ్చారు కాబట్టే.. మీరు (నలుగురు ఎమ్మెల్యేలు) ఇక్కడికి వరకు వచ్చారని పేర్కొన్నారు.
ఎమ్మెల్యేలకు ఇచ్చేందుకు ఒప్పుకొన్న సొమ్ములో 50% హైదరాబాద్లో, మిగతా 50 శాతం ఢిల్లీకి వెళ్లిన తర్వాత ఇస్తామని రామచంద్ర భారతి చెప్పారు. అయితే ముందుగా 50% ఇవ్వడంపై సంతోష్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారని తెలిపా
సీఎం కేసీఆర్ గురువారం నాటి మీడియా సమావేశంలో విడుదల చేసిన వీడియోల్లో బీజేపీ క్షుద్రరాజకీయం బట్టబయలైంది. ఆరెస్సెస్ దూతలమంటూ వచ్చిన స్వామీజీలు బీజేపీ కోసం ఎమ్మెల్యేలకు బేరాలు పెట్టే సందర్భంలో ఢిల్లీ ప�
మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్లో బీజేపీ శ్రేణులకు ఓటర్లు చుక్కలు చూపించారు. పోలింగ్ సందర్భంగా బీజేపీ నేతల వ్యవహారశైలితో తీవ్ర ఇబ్బందులు పడ్డ ఓటర్లు తిట్ల దండకం అందుకుని శాపనార్థాలు పెట్టారు.
cm kcr | మా రాజధాని హైదరాబాద్కు వచ్చి నా ప్రభుత్వాన్ని కూలగొడుతా అంటే నేను నిశ్శబ్దంగా ఊరుకోవాలా? అని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు యత్నించిన
cm kcr | ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను కూలగొడుతూ.. స్వైరవిహారం చేస్తున్న ఈ ముఠా చిన్నది కాదు. 24 మంది ఉన్నామని వారే చెబుతున్నారు అని సీఎం కేసీఆర్ తెలిపారు. ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్
దేశ ప్రధానమంత్రే స్వయంగా మమతాబెనర్జీని పట్టుకొని..మీ 40 మంది ఎమ్మెల్యేలు మాతో టచ్లో ఉన్నారని అన్నారని..ఈ విధానం కొనసాగితే దేశ పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించాలని సీఎం కేసీఆర్ యావత్ దేశప్రజలకు సూచించారు..
CM KCR Pressmeet | ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న బీజేపీ అరాచకాలపై అందరం కలిసి యుద్ధం చేయాల్సిందే అని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు. ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్
CM KCR Pressmeet | ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎన్టీ రామారావు ప్రభుత్వాన్ని దుర్మార్గంగా కూలిస్తే పార్టీలకు అతీతంగా కొట్లాడం అని సీఎం కేసీఆర్ గుర్తు చేశారు. ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడారు