munugode by poll | ఇటు తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో అత్యంత ఆసక్తిగా మారిన మునుగోడు ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపునకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. కౌంటింగ్ సిబ్బందికి మూడంచెల శిక్షణ కూడా
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం భారత ప్రజాస్వామ్యంపై అణుబాంబు దాడి వంటిదని మాజీ ఎమ్మెల్సీ, రాజకీయ విశ్లేషకుడు ప్రొఫెసర్ కే నాగేశ్వర్ అభివర్ణించారు. దీనిపై ఉన్నతస్థాయి విచారణ జరిపించి, నిజాన�
అనేక రాష్ర్టాల్లో బీజేపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసింది. ప్రభుత్వాలను కూలగొట్టింది. దొడ్డిదారిన పీఠాలను కైవసం చేసుకొన్నది. తెలంగాణలో కూడా 30 నుంచి 40 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమకు అందుబాటులో ఉన్నారని బ�
దేశంలో పెద్ద ‘మనీ మాఫియా’ తిరుగుతున్నది. రూ.వేల కోట్ల డబ్బును ప్రత్యేక విమానాల్లో తిప్పుతూ.. రాష్ర్టాల్లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలను కూల్చుతున్నది. బీజేపీయేతర ప్రభుత్వాలు ఉన్న రాష్ర్టా�
బీజేపీ పన్నిన కుట్ర మునుగోడులో విఫలం కాబోతున్నదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. మునుగోడులో వామపక్షాలు బలపరిచిన టీఆర్ఎస్ అభ్యర్థి భారీ మెజార్టీతో గెలుస్తారని సర్వేలు చెప్తున
తూర్పు ఆసియాలో అత్యంత వేగంగా ఆర్థికాభివృద్ధి సాధిస్తున్న రాష్ట్రం గుజరాత్ అని చెప్పుకొంటున్నారు. దేశంలోని అన్ని రాష్ర్టాలకు ఈ మాడల్ కావాలా? వద్దా?’ 2014 సాధారణ ఎన్నికలకు ముందు ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్య
మ్మెల్యేలకు ఎర కేసు దేశ వ్యాప్తంగా సంచలనం రేపుతున్న కేసని హైకోర్టు వ్యాఖ్యానించింది. ‘ఇది సున్నిత విషయం. దేశమంతా ఈ కేసు గురించి చూస్తున్నది. జాతీయ స్థాయి అంశమైంది. ఇలాంటి కేసుల్లో పిటిషనరే (బీజేపీ) విచారణ
ఎమ్మెల్యేల ఎర కేసులో ఒక రాజకీయ పార్టీ హైకోర్టుకు వెళితే కోర్టు దానిని ఎలా స్వీకరించిందని సుప్రీంకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. క్రిమినల్ కేసులో నిందితులు కానప్పుడు ఒక పార్టీ రిట్ ఎలా వేస్తుందని ప్�
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నూతన జాతీయ విద్యా విధానం పేరుతో దేశంలో మతోన్మాద భావజాలాన్ని వ్యాప్తి చేసి, విద్యా వ్యవస్థను ధ్వంసం చేస్తున్నదని పౌర హక్కుల కార్యకర్త ప్రొఫెసర్ హరగోపాల్ ఆందోళన వ్యక్తం చే
బీజేపీ దుష్ట, దుర్మార్గ రాజకీయాలను దేశవ్యాప్తంగా ప్రజలముందు బలంగా ఎండగట్టేందుకు టీఆర్ఎస్ సిద్ధమవుతున్నది. రాజ్యాంగాన్ని అవహేళన చేస్తూ, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ బీజేపీ సాగిస్తున్న రాజకీయ ర
బీజేపీ దుష్ట రాజకీయాలకు వ్యతిరేకంగా సామాన్యులు సైతం ఉద్యమానికి సిద్ధమవుతున్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు సీఎం కేసీఆర్ ఇచ్చిన పిలుపునకు నల్లగొండ జిల్లా దేవరకొండకు చెందిన గుర్రం రాజశేఖర్ స్పందించాడ�
తెలంగాణ ప్రభుత్వాన్ని కూల్చేందుకు జరిపిన ‘కమల్ ఫైల్స్'పై సుప్రీంకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించాలని కర్ణాటక కాంగ్రెస్ కమిటీ డిమాండ్ చేసింది. తెలంగాణలో రూ.150 కోట్ల ‘కమల్ ఫైల్స్' వ్యవహారంలో పట్