తన తప్పులు కప్పిపుచ్చుకునేందుకు కాషాయ పార్టీ సైన్యం వెనుక దాక్కుంటోందని జేడీ(యూ) నేత గులాం రసూల్ బలైవై ఆరోపించారు. భారత సైన్యంలో ముస్లింలకు 30 శాతం రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు.
ప్రపంచంలోనే అత్యంత పురాతన ప్రభుత్వ వార్తా ప్రసార సంస్థ. అత్యధికమంది శాశ్వత ఉద్యోగులు కలిగిన ప్రపంచంలోనే అతిపెద్ద మీడియా సంస్థ. ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాల్లోనూ ఉనికి. వార్తా ప్రసారానికి ముందు ఎనిమి�
బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధికి కృషి చేయాల్సిన అవసరం ఉందని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. మంగళవారం చేగుంట మండలం కర్నాల్పల్లి గ్రామానికి చెందిన బీజేపీ సర్పంచ్ గణపురం సంతోశ్రెడ్డి
ఊబిలో కూరుకుపోయిన వ్యక్తి.. బురద చెప్పులోడిని చూసి వెక్కిరించాడట! మోదీ ప్రభుత్వం తీరుచూస్తే అలాగే ఉంది. నిండా అప్పుల్లో కూరుకుపోయిన కేంద్రం.. తెలంగాణపై బురదజల్లే తీరుతో నవ్వులపాలవుతున్నది.
దేశాన్ని అధోగతిపాలు చేయడంలో కాంగ్రెస్, బీజేపీ దొందూ దొందేనని, అప్పుడు లైసెన్స్రాజ్ ఉంటే, ఇప్పుడు సైలెన్స్రాజ్ రాజ్యమేలుతున్నదని రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తార�
పలు రాష్ర్టాలకు కొత్త గవర్నర్లను నియమిస్తూ, పలువురిని బదిలీ చేస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నిర్ణయం తీసుకొన్నారు. మొత్తం 13 మంది గవర్నర్ల నియామకానికి రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు. ఇందులో ఆరుగురు కొత్తవా
మోదీ ప్రభుత్వ పాలన బండారం బయటపడుతుందనే జనాభా లెక్కింపును అడ్డుకొంటున్నారని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు విమర్శించారు. ఆదివారం ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ..
మత రాజకీయాలు దేశ భవిష్యత్తుకు పెను ముప్పు తెస్తాయని, శాంతికి విఘాతం కలిగిస్తాయని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్కుమార్ ఆందోళన వ్యక్తంచేశారు.