దేశంలో బీజేపీ మతోన్మాద, ఫాసిస్టు విధానాలకు వ్యతిరేకంగా కమ్యూనిస్టు పార్టీలు ఐక్యంగా ఉద్యమాలు చేపట్టాలని పలువురు వక్తలు పిలుపునిచ్చారు. ‘పెరుగుతున్న బీజేపీ మతోన్మాద ఫాసిస్టు విధానాలకు వ్యతిరేకంగా వామ
దేశ ఆర్థిక వ్యవస్థ పతనానికి ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ ప్రభుత్వ ఆర్థిక విధానాలే ప్రధాన కారణమని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు ధ్వజమెత్తారు.
వెయ్యి గొడ్లను తిన్న రాబందు ఒక్క గాలివానకు నేలకూలినట్లుగా దేశమంతటా తనకు ఎదురే లేదని భావిస్తూ వస్తున్న బీజేపీకి దిమ్మతిరిగే తీర్పునిచ్చింది మునుగోడు. తెలంగాణ వాడి, వేడి ఎలా ఉంటుందో ఉత్తరాది పార్టీకి, ఢి�
ఊహించినట్టుగానే, బీజేపీ బలమెంతో మరోసారి బట్టబయలైంది. ఆ పార్టీ నేతల ప్రగల్భాల్లో వాస్తవమెంతో యావత్ దేశం చూసింది. ఎందుకంటే, మునుగోడు ఉప ఎన్నికపై ఆసక్తి తెలంగాణకే పరిమితం కాలేదు. దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలక
తెలంగాణలో బీజేపీకి పుట్టగతులు లేవని, భవిష్యత్తులో కూడా ఆ పార్టీని నిలువరించడానికి వామపక్ష, లౌకిక, ప్రగతిశీల శక్తులు కంకణబద్ధులు కావాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి కోరారు.
Abhilasha godishala | మునుగోడు గెలుపుతో 2023లో టీఆర్ఎస్ హాట్రిక్ విజయం ముందే ఖారరైందని ఎన్ఆర్ఐ కువైట్ అధ్యక్షురాలు అభిలాష గొడిశాల అన్నారు. ఉపన్నికలో అఖండ విజయం సాధించిన కూసుకుంట్ల
తెలంగాణ సమాజం టీఆర్ఎస్ వెంటే ఉన్నదని మునుగోడు ఉప ఎన్నిక ఫలితంతో మరోసారి రుజువైందని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు స్పష్టం చేశారు. ఈ ఎన్నికలో బీజేపీకి కర్రు కాల్చి వాత పెట్ట
మునుగోడు ఉప ఎన్నికలో నాంపల్లి మండల ప్రజలు అభివృద్ధికే పట్టం కట్టారు. రాష్టంలోని అధికార పార్టీతోనే తమ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని నమ్మి టీఆర్ఎస్కు మద్దతు పలికారు. నాంపల్లి మండలం లక్ష్మణాపురంలో నిర్
మునుగోడు ఉప ఎన్నికలో ప్రజలు ప్రధాని నరేంద్రమోదీకి, బీజేపీకి, ఆ పార్టీ అభ్యర్థి రాజగోపాల్రెడ్డికి చెంపపెట్టు లాంటి తీర్పు ఇచ్చారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు వ్యాఖ్యానించారు.
‘బీజేపీది బలుపు కాదు.. వాపు’ అని సీఎం కేసీఆర్ పదేపదే చెప్పిందే నిజమైంది. ‘బీజేపీది పాల పొంగులాంటి ఎమోషన్' అని మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు వాస్తవమని మునుగోడు రుజువు చేసింది. మీడియాలో, సోషల్ మీడియాలో
మునుగోడు ఉప ఎన్నిక కోమటిరెడ్డి బ్రదర్స్ రాజకీయ భవిష్యత్తును గందరగోళంలోకి నెట్టేసింది. అన్నదమ్ములిద్దరి పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిలా తయారయ్యింది. తెలంగాణ ప్రజల్లో టీఆర్ఎస్కు ఉన్న అభిమానంతో పోటీ