దళితుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న బీజేపీలో దళిత బిడ్డలెవ్వరూ కొనసాగవద్దని ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. బీజేపీ దళిత వ్యతిరేక చర్యలకు దిగడంతోపాటు వివక్�
తెలంగాణలో బీజేపీ ఎత్తులు పారలేదని, ము నుగోడు గెలుపు కమలం పార్టీకి చెంపపె ట్టు అని ఢిల్లీ అధికార ప్రతినిధి మందా జగన్నాథం అన్నారు. బుధవారం మం డలంలోని అమరవాయి గ్రామంలోని ఎంపీటీసీ రోషన్న గృహంలో విలేకరుల సమా�
Minister Prashanth reddy | కొత్తగా తెచ్చుకున్న తెలంగాణాను అభివృద్ధిలో ముందుకు తీసుకుపోవాలనే ఉద్దేశంతో కేంద్రంతో మొదటి నుంచి సమన్వయంతోనే ఉన్నాం. కానీ కేంద్రం తెలంగాణకు నిధులు ఇవ్వడంలో వివక్ష
త్వరలో ఎన్నికలు జరుగనున్న గుజరాత్, హిమాచల్ప్రదేశ్లో అధికార బీజేపీకి ఎదురుగాలి వీస్తున్నది. ఈ ఎన్నికలు కమలనాథులకు ప్రతిష్టాత్మకంగా మారాయి. ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్షాకు గుజరాత్ స్వరాష్
గుజరాత్ ఎన్నికల వేళ బీజేపీకి షాక్ తగిలింది. సూరత్ ఉపాధ్యక్షుడు పీవీఎస్ శర్మ రాజీనామా చేశారు. గుజరాత్ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు చంద్రకాంత్ రఘునాథ్ పాటిల్కు రాజీనామా లేఖ పంపారు. పారిశ్రామికవేత్త
టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలుచేసేందుకు ప్రయత్నించి బీజేపీ బ్రోకర్లు అడ్డంగా దొరికిపోయిన కేసును పోలీసులు దర్యాప్తు చేయవచ్చని హైకోర్టు తెలిపింది. దర్యాప్తును నిలిపివేస్తూ గతంలో ఇచ్చిన ఉత్తర్వులను
భవిష్యత్తు తరాలకు మెరుగైన ఎన్నికల వ్యవస్థను అందించేందుకు దేశ ఎన్నికల ప్రక్రియలో సమూల మార్పులు రావాల్సిన అవసరం ఉన్నదని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ అభిప్రాయపడ్డారు
చరిత్రలో చదువుకున్నాం.. ఎక్కడో అఫ్ఘానిస్తాన్లోని గజనీలో ఉండే ఒక రాజు వందల మైళ్ల దూరం దాటి వచ్చి సోమనాథ్ను దోచుకున్నాడని. సోమనాథ్ అత్యంత సంపన్న ఆలయం. ఆ సంపద కోసమే 17 సార్లు దండయాత్ర చేసి దోచుకుపోయాడు. నవభ
ఎమ్మెల్యేల కొనుగోళ్ల వ్యవహారంలో సీబీఐ దర్యాప్తును కోరే అర్హత బీజేపీకి ఉన్నదో లేదో మంగళవారం తేల్చుతామని హైకోర్టు ప్రకటించింది. ఈ కేసును సీబీఐకి బదిలీ చేసేలా తీర్పు వెలువరించాలంటూ బీజేపీ రాష్ట్ర ప్రధాన