బీజేపీ ప్రచార వాహనం రోడ్డు పక్కన ఉన్న బురదలో చిక్కుకుని కదిలేందుకు మొరాయించింది. అయితే కాంగ్రెస్ పార్టీ ప్రచార వాహనం తాడు సహాయంతో బీజేపీ ప్రచార వాహనాన్ని లాగింది.
MLC Kavitha | తెలంగాణలో విప్లవం సృష్టించినట్లే ఈ దేశంలో కూడా గులాబీ కండువా విప్లవం సృష్టించబోతుందని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. జగిత్యాల నియోజక వర్గం
Himachal Pradesh | హిమాచల్ప్రదేశ్ శాసనసభ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్ కొనసాగనుంది. మొత్తం 68 స్థానాలకుగాను 412 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.
బీజేపీకి సిద్దిపేట జిల్లా దుబ్బాకలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ మండల శాఖ అధ్యక్షుడు, ఎమ్మెల్యే రఘునందన్రావు స్వగ్రామానికి చెందిన అరిగె కృష్ణ టీఆర్ఎస్లో చేరారు.
నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేటర్లు వరుసగా టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాలకు న్యాయం చేకూరేలా అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తుండటంతో బీజేపీ నాయకులు గులాబీ బాటప�
టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు వందల కోట్ల ఆశచూపినా అమ్ముడుపోకుండా, ఆధారాలతో పోలీసులకు పట్టించిన నలుగురు ఎమ్మెల్యేలకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని తెలిసింది. సోషల్మీడియాలో తీవ్రంగా దూషిస్త�
రాష్ట్ర విభజన చట్టంలో పొందుపరిచిన హామీలను అమలు చేసిన తరువాతే ప్రధాని మోదీ రామగుండంలో అడుగుపెట్టాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు.