ఎల్లవేళాల అందరికీ అందుబాటులో ఉంటామని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. సోమవారం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని టీఆర్ఎస్ కార్యాలయంలో కౌన్సిలర్ ఖాజాపాషా ఆధ్వర్యంలో బీజేపీ, కాంగ్రె�
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలువడం సులభం కాదని బీజేపీ అధిష్ఠానానికి ముందే తెలుసా? ఏడాది కిందటే దీనిపై సర్వే నివేదిక అందిం దా? అందుకే సీఎం సహా క్యాబినెట్లో మార్పులు చేసిందా?
అత్యంత కీలకమైన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఓటమి భయం పట్టుకున్నట్టు కనిపిస్తున్నది. ఇందులో భాగంగా కమలం పార్టీ రాష్ట్ర నేతలు సర్వశక్తులు ఒైడ్డెనా తిరిగి, సామదాన దండోపాయాలు ఉపయోగించైనా అధికారం�
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీజేపీకి ఓటమి భయం పట్టుకొన్నది. టికెట్లు దక్కని పలువురు సీనియర్లు రెబల్స్గా రెడీ అవుతుండటం కమలం పార్టీకి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నది.
కర్ణాటకలో బీజేపీపై కూలీలు పోలీస్ కేసు పెట్టారు. కెంపెగౌడ విమానాశ్రయంలో ప్రధాని మోదీ చేతుల మీదుగా ఆవిష్కరించిన బెంగళూరు నిర్మాత నాదప్రభు కెంపెగౌడ విగ్రహ పనులకు తమను వినియోగించుకొని కూలి చెల్లించలేదన�
ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ వాహనంపై కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు ఆదివారం దాడికి దిగారు. నిత్యం ప్రజల్లో ఉండే ఎమ్మె ల్యే రసమయికి పెరుగుతున్న ఆదరణను చూసి ఓర్వలేక రెండు పార్టీలు ఏకమై పథకం ప్రకారం దాడికి పా
రామచంద్రభారతి.. అలియాస్ ఆర్సీబీ.. ఇప్పుడు బీజేపీలో అగ్రనేత ద్వయానికి సన్నిహితుడు.. కేంద్రంలో.. బీజేపీలో పనులు కావాలన్నా.. పదవులు రావాలన్నా.. ఆర్సీబీ ఒక్క మాట చెప్తే పనైపోతుంది.
కాంగ్రెస్, బీజేపీలు బరితెగించాయి. నిత్యం ప్రజల్లో ఉండే ఎమ్మెల్యే రసమయి బాలకిషన్కు పెరుగుతున్న ఆదరణను చూసి ఓర్వలేక.. ఈ రెండు పార్టీలు ఏకమై పథకం ప్రకారమే ఆయన వాహనంపై గూండాయిజానికి దిగాయి. మానకొండూర్ మం�
తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసే ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులు, కార్య కర్తలు టీఆర్ఎస్(బీఆర్ఎస్)లో చేరుతున్నారని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న పేర్కొ న్నారు. జైనథ్�
Gangula Kamalakar | దేశానికి ప్రధానిగా ఉన్న మోదీ ప్రతిపక్ష నాయకుడిలా మాట్లాడటం సరికాదని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఢిల్లీ పాలకులు ఎంత విషం చిమ్మినా రాష్ట్రంలో అభివృద్ధి ఆగదని స్పష్టం చేశారు.
Minister Harish rao | దేశానికి, తెలంగాణకు ఏం చేశావని అడిగి తిట్ల పేరిట పలాయన పల్లవి ఎత్తుకోవడం ఎంతవరకు భావ్యమని ప్రధాని మోదీని మంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు. ప్రత్యర్థుల తిట్లే తనకు
గుజరాత్ గోద్రా అల్లర్ల తర్వాత జరిగిన నరోడా పాటియా మారణహోమం ఘటనలో దోషిగా తేలిన మనోజ్ కుక్రాణి కుమార్తెకు బీజేపీ అసెంబ్లీ టికెట్ ఇచ్చింది. అహ్మదాబాద్ జిల్లాలోని నరోడా స్థానం నుంచే మనోజ్ కుమార్తె పా�