ఎమ్మెల్యేలకు ఎర కేసులో బీజేపీ దూతల చుట్టూ ఉచ్చు బిగుస్తున్నది. ఇది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేసు కావడంతో ఫోన్ సంభాషణలు, కాల్ డాటాలు పక్కాగా ఉన్నాయి. ఎమ్మెల్యేల కొనుగోలు కోసం ప్రయత్నించిన ముగ్గ�
ప్రజాస్వామికంగా ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చివేసేందుకే బీజేపీ శిక్షణా శిబిరాలు నిర్వహిస్తున్నదా? అని ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి ప్రశ్నించారు. అధికారం కోసం అడ్డదారులు తొక్కబోమని చెప్�
కర్ణాటకలో బీజేపీ ఎమ్మెల్యే కుమారస్వామికి జనం దేహశుద్ధి చేశారు. చిక్మగళూరు జిల్లా ముదిగెరె అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయన ఆదివారం ఏనుగు దాడి వల్ల మరణించిన మహిళ కుటుంబాన్ని పరామ�
గురివింద గింజ నీతిని అనుసరిస్తున్నది బీజేపీ. కుటుంబపాలనకు తాము వ్యతిరేకమని గప్పాలు కొడుతున్న ఆ పార్టీ నాయకులు.. సొంత పార్టీలో వారసత్వ రాజకీయాలను మాత్రం విస్మరిస్తున్నారు.
చాయ్వాలాకు రూ.30 వేలు బాకీ పడ్డాడో బీజేపీ ఎమ్మెల్యే.. అది కూడా నాలుగేండ్ల కిందట.. కాయాకష్టం చేసి సంపాదించుకొనే ఆ చిరువ్యాపారికి అంత మొత్తం అంటే చాలా ఎక్కువ.
ఎమ్మెల్సీ కవితను సీఎం కేసీఆర్ బిడ్డగా కాకుండా తెలంగాణ ఆడబిడ్డగా చూడాలని బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. శనివారం ఆయన కరీంనగర్లో మీడియాతో మాట్లాడుతూ..
Satyendra Jain | మనీలాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన ఆమ్ఆద్మీపార్టీ మంత్రి సత్యేంద్ర జైన్కు తీహార్ జైల్లో ఉంటున్నారు. అయితే, జైలులో ఆయనకు వీఐపీ సేవలు అందుతున్నాయనే వార్తలు బయటికి
తెలంగాణలో షిండే మాడల్ రాజకీయాలు చేద్దామంటూ బీజేపీ సన్నిహితులు కొందరు తనతో ప్రతిపాదించారని, దాన్ని తాను నిర్ద్వంద్వంగా తిరస్కరించానని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వెల్లడించారు. సొంతబలంపైనే తాము నాయకులు
తెలంగాణ తరహా పథకాళ కోసం దేశ ప్రజల నుంచి వస్తున్న డిమాండ్లతోనే సీఎం కేసీఆర్పై కేంద్రం కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నదని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. దాన్ని జీర్ణించుకోలేని బీజేపీ నేతలు
బీజేపీయేతర రాష్ర్టాల ప్రభుత్వాలను తనదారికి తెచ్చుకొనేందుకు ఈడీ, సీబీఐ, ఐటీలను ఉసిగొల్పుతున్న మోదీ సర్కారు.. అది కుదరని చోట ప్రాంతీయ పార్టీల అధినేతల కుటుంబాల్లో చిచ్చుపెడుతున్నది.
Bhupesh Baghel | బీజేపీ మాతృసంస్థ ఆరెస్సెస్పై కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్ తీవ్ర విమర్శలు చేశారు. ఆరెస్సెస్, బీజేపీ కలిసి దేశంలో
Dasyam Vinay Bhaskar | బీజేపీ బీసీల వ్యతిరేకి అని ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ అన్నారు. ఎనిమిదేండ్లుగా బీసీలకు బియ్యపు గింజంత మేలు కూడా చేయలేదని విమర్శించారు. ఓబీసీ అయిన ప్రధాని మోదీ