ఎమ్మెల్యేలకు ఎర కేసులో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ పేరును ప్రత్యేక దర్యాప్తు సంస్థ (సిట్) నిందితుల జాబితాలో చేర్చింది. బీఎల్తోపాటు జగ్గుస్వామి, తుషార్ వెళ్లపల్లి, బీజేపీ రాష్ట్ర అధ్
కులమతాలతో ప్రజల మధ్య చిచ్చుపెట్టి రాజకీయ లబ్ధి పొందాలని బీజేపీ, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేస్తున్న కుట్రలను తిప్పి కొట్టాలని, వారు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తూర్పార పట్టాలని విద్యాశాఖ మంత్రి పి.స�
పేదలను దోచడం.. కొందరు పెద్దలకు పంచిపెట్టడమే బీజేపీ చెప్తున్న గుజరాత్ మాడల్ అని ఆ రాష్ట్రంలోని సూరత్లోని మజూరా నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న ఆప్ అభ్యర్థి పసుమర్తి వెంకట సత్యనారాయణ శర్మ(పీవీఎస్ శ�
తాను చేపట్టని ప్రాజెక్టులకు, పథకాలకు ప్రారంభోత్సవాలు చేసి వాటిని తన ఘనతలుగా చెప్పుకోవడం ప్రధాని మోదీకి అలవాటుగా మారింది. గుజరాత్ ఎన్నికల ప్రచారంలో ఆయన ఆ పనే చేస్తున్నారు.
‘ఇంటగెలిచి రచ్చ గెలవాల’ంటారు. కానీ, రెండుచోట్ల ఒకేసారి గెలిస్తే..! దాన్ని సుసాధ్యం చేశారు ముఖ్యమంత్రి కేసీఆర్. రాష్ట్ర సాధకుడిగా ప్రశంసలందుకున్న ఆయన ఇప్పుడు భారతదేశానికి మార్గనిర్దేశకుడిలా మారారు.
సీఎం కేసీఆర్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర చేస్తున్నారని, ఇందులో భాగంగానే ఈడీ, ఐటీ, సీబీఐని రాష్ట్రంపైకి ఉసిగొల్పుతున్నారని మాజీ మంత్రి, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు ఆగ్రహం వ్య
Gujarat polls: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు రెండు దశల్లో జరగనున్న విషయం తెలిసిందే. అయితే తొలి దశ ఎన్నికల్లో 89 సీట్ల కోసం మొత్తం 788 మంది పోటీ చేస్తున్నారు. దాంట్లో 167 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు అసోసియే
Pabubha Manek | రాజకీయ నాయకులకు ఎన్నికల్లో గెలుపోటములు సహజం. అలాగే రెండు, మూడుసార్లు ఒకే వ్యక్తిని తమ ప్రతినిధిగా ఎన్నుకున్నా మరోసారి అతనికి అవకాశం ఇవ్వకపోవచ్చు. కానీ ఆయన మాత్రం 32
బీజేపీ, కాంగ్రెస్.. పైకి బద్ద శత్రువులు. కానీ, వాటి ఉమ్మడి శత్రువు టీఆర్ఎస్ను ఎదుర్కొనేందుకు విలువలకు వలువలు వదిలేసి ఏకమయ్యాయి. ఎమ్మెల్యేలకు ఎర కేసులో లింకులను తవ్వుతుంటే బయటపడిన బీజేపీ రాష్ట్ర అధ్యక�