నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమం ప్రారంభించి రెండేండ్లు పూర్తయిన సందర్భంగా దేశవ్యాప్తంగా రైతులు శనివారం అన్ని రాష్ర్టాల్లో ‘చలో రాజ్భవన్' నిర్వహించారు.
భారతీయ జనతా పార్టీ ఇందూర్ శాఖలో మరోసారి విభేదాలు భగ్గుమన్నాయి. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ వ్యవహారశైలిపై పలువురు నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఇతర పార్టీల నుంచి టీఆర్ఎస్లోకి చేరుతున్నారని, పార్టీ అభివృద్ధి కోసం కష్టపడే వారికి సముచిత స్థానం కల్పిస్తామని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు.
అబద్ధాల పునాదులపై ఎదిగేందుకు ప్రయత్నిస్తున్న బీజేపీకి తెలంగాణ ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని రాష్ట్ర హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చింతా ప్రభాకర్ అన్నారు.
తెలంగాణలో అమలు చేస్తున్న పథకాలు బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో ఉన్నాయా? ఆ పార్టీ నేతలు చెప్పాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ ప్రశ్నించారు.
దశాబ్దాలుగా పాలించిన కాంగ్రెస్, బీజేపీలు దేశాన్ని సర్వనాశనం చేశాయని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్తోనే దేశంలో సుస్థిర అభివృద్ధి సాధ్యమని ఆయన పేర్కొన్నారు
‘ఏదో అనుకుంటే.. ఇంకేదో అయ్యిం దే’ అన్నట్టు తయారైంది మర్రి శశిధర్రెడ్డి పరిస్థితి. బీజేపీలో ఘన స్వాగతం లభిస్తుందని ఆశించిన ఆయనకు చేరిక రోజే తత్వం బోధపడింది. నాలుగు రోజుల క్రితం కాంగ్రెస్కు రాజీనామా చేస�
Manish Sisodia | బీజేపీపై ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా సంచలన ఆరోపణలు చేశారు. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ను హత్య చేసేందుకు బీజేపీ కుట్ర పన్నుతోందన్నారు. ఈ కుట్రలో బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ ప్రమేయం ఉందన�
Gutta sukender reddy | అధికారం కోసం బీజేపీ తప్పుడు విధానాలు అవలంభిస్తున్నదని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి ఎంతకైనా తేగించెలా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు.