భారత పార్లమెంట్లో తొలి సారి 1996 లోనే మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టారు. 27 ఏండ్లు గడిచినా ఈ బిల్లు ఆమోదానికి నోచుకోలేదు. 2008లో రాజ్యసభలో చివరిసారి మరో బిల్లును ప్రవేశపెట్టారు. ఇది 2010లో ఎగువసభ ఆమోదం ప�
మతోన్మాద ఆర్ఎస్ఎస్, బీజేపీ విధ్వంసకర చర్యలతో దికుతోచని స్థితిలో దళితులు భయాందోళనతో కాలం వెళ్లదీస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఆందోళన వ్యక్తం చేశా రు.
తమిళనాడులో బీజేపీకి గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయి. మొత్తం 13 మంది కీలక నేతలు ఆ పార్టీని వీడారు. బుధవారం వారు బీజేపీ మిత్రపక్షం అన్నాడీఎంకేలో చేరారు. వీరంతా చెన్నై పశ్చిమ ప్రాంతానికి చెందిన బీజేపీ ఐటీ వ
ఎలక్టోరల్ బాండ్ వ్యవస్థపై కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి, కాంగ్రెస్ నేత చిదంబరం విమర్శలు చేశారు. ఇప్పటి వరకు రూ.12 వేల కోట్లకు పైగా విలువైన బాండ్లను అమ్మారని, వీటిలో సింహభాగం అనామక కార్పొరేట్ల నుంచి అధికార బ�
విద్యుత్తు ప్రైవేటీకరణకు గేట్లు తెరిచే, ప్రభుత్వ రంగంలోని విద్యుత్తు సంస్థలను పణంగా పెట్టే వివాదాస్పద విద్యుత్తు సవరణ బిల్లును ఈ ఏడాది పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టడానికి కేంద్రంలోని
కొంతమంది తమ ప్రభుత్వంపై చేసే అర్థం పర్థం లేని విమర్శలపై తాను స్పందించాల్సిన అవసరం ఎంతమాత్రం లేదని, వాటికి తన పార్టీ నేతలే తగిన సమాధానం చెప్తారని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ అన్నారు.
కోరగానే ఐదు గ్రామాల రైతుల పొలాలకు నీరు వచ్చేలా చర్యలు తీసుకున్న మంత్రి కేటీఆర్ చిత్రపటా నికి రైతులతో కలిసి క్షీరాభిషేకం చేశానని, దీనికే తనను బీజేపీ నుంచి సస్పెండ్ చేయడం సిగ్గు చేటని రాజన్న సిరిసిల్ల జ
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేతలు ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ పేరు ఎత్తితే చెప్పులతో కొట్టాలని శ్రీరాంసేన అధ్యక్షుడు ప్రమోద్ ముతాలిక్ ప్రజలకు పిలుపునిచ్చారు.
Conrad Sangma | మేఘాలయ రాష్ట్రంలో MDA (మేఘాలయ డెమొక్రటిక్ అలయన్స్) ప్రభుత్వం కొలువు దీరింది. ముఖ్యమంత్రిగా నేషనల్ పీపుల్స్ పార్టీ (NPP) చీఫ్ కాన్రాడ్ సంగ్మా ప్రమాణస్వీకారం చేశారు.
CM KCR | నిలువెల్లా విద్వేష భావజాలాన్ని అలవర్చుకున్న బీజేపీ నాయకులు మంచిని చూసి ఓర్వలేక పోతున్నారు. ఇందుకు తాజా ఉదాహరణ సిరిసిల్ల నియోజకవర్గంలో జరిగిన సంఘటనే. బీజేపీ ఎంపీటీసీ బైరినేని రాము రైతులతో కలిసి కాళే
కాంగ్రెస్ నాయకత్వం కేవలం అధికారం కోసం మరొకమారు నటనలు చేస్తున్నదా, లేక ఆ పార్టీ విధానాల్లో, వ్యవహారశైలిలో ఏదైనా మార్పు కూడా వస్తున్నదా? కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం పోవాలన్నది సరైన ఆలోచనే.