Mamata Banerjee | గుజరాత్లో ఇవాళ రెండో (చివరి) దశ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగుతున్నది. ఒకవైపు పోలింగ్ జరుగుతుంటే మరోవైపు అధికార బీజేపీ అక్కడ ప్రధాని మోదీ నేతృత్వంలో
Dimple Yadav | ఓటర్లను బీజేపీ నాయకులు కొంటున్నారని సమాజ్వాదీ పార్టీ నాయకురాలు డింపుల్ యాదవ్ ఆరోపించారు. సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయంసింగ్ యాదవ్ మృతితో ఖాళీ అయిన ఉత్తర్ప్రదేశ్లోని మెయిన్పుర�
‘తెలంగాణకు సహకరించాల్సిన కేంద్రం.. మన ప్రగతిని చూసి కన్నెర్ర చేస్తున్నది. మన పరుగుకు కట్టె అడ్డం పెడుతున్నది. రాష్ర్టానికి ఇచ్చే నిధులను ఆపాలె. వచ్చే పైసలు రాకుండా చెయ్యాలె. ఎఫ్ఆర్బీఎం మీద కోతలు పెట్టా�
ఓ రౌడీషీటర్కు బీజేపీ కండువా కప్పిన ఘటన మరువకముందే.. మరో రౌడీ షీటర్కు పదవి కట్టబెట్టింది కర్ణాటకలోని బీజేపీ సర్కారు. బెంగళూరు గ్రామీణ జిల్లా ఆనేకల్ పురపాలక సంఘ సభ్యుడిగా మంజునాథ్ అనే రౌడీషీటర్ను నామ
గుజరాత్ గోద్రా అల్లర్ల సందర్భంగా తీసిన ఈ ఫోటో (మొదటిది) చాలా మందికి గుర్తుండే ఉంటుంది. అతడిని హిందువుల రక్షకుడిగా మీడియా చూపించింది. అతని పేరు అశోక్ పర్మార్. గుజరాత్ అల్లర్ల పోస్టర్ బాయ్గా
ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును నాడు అడ్డుకున్న పార్టీలు, శక్తులు, సమైక్యవాదులుగా ముద్ర పడినవారు తెలంగాణపై మరోసారి దాడి చేసేందుకు యత్నిస్తున్నారని మాజీ డిప్యూటీ సీఎం, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు.
బీజేపీ మోసాన్ని ఎండగట్టాలని ఎమ్మార్పీఎస్ జాతీయ, రాష్ట్ర నాయకులు పిలుపునిచ్చారు. జాతీయ నాయకుల ఆదేశాల మేరకు సంఘం నర్సంపేట నియోజకవర్గ ఇన్చార్జి యాదగిరి ఆధ్వర్యంలో ఆదివారం పట్టణంలో ‘చలోఢిల్లీ మాదిగల లొ�
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ నియంతృత్వ విధానాలకు వ్యతిరేకంగా ఈ నెల 22, 23 తేదీల్లో ఢిల్లీలో ‘భారత్ బచావో’ పేరిట సన్నాహక సమావేశం నిర్వహిస్తామని కార్యక్రమ నిర్వాహకులు డాక్టర్ ఎంఎఫ్ గోపీనాథ్, గాదె ఇన్నయ్�
గుజరాత్లో బీజేపీకి తేడా కొడుతున్నదా? తొలి విడత ఎన్నికల్లో నమోదైన పోలింగ్ శాతం పట్ల ఆ పార్టీ కంఫర్ట్గా లేదా? అంటే తాజాగా జరుగుతున్న పరిణామాలు అవుననే అంటున్నాయి. తొలి విడతలో 89 సీట్లకు గానూ 63.3% పోలింగ్ నమ�