దేశంలో ఎక్కడాలేని విధంగా సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు చూసి వివిధ పార్టీల నుంచి ప్రజాప్రతినిధులు, నాయకులు టీఆర్ఎస్లో పెద్ద ఎత్తున చేరుతున్నారని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునే�
అబద్ధాల బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, స్కాంల కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్రెడ్డివి కుళ్లు రాజకీయాలని, వారి మాటల్లో నిజం లేదని మంత్రి కొప్పుల ఈశ్వర్ ఎండగట్టారు.
తెలంగాణ ఉద్యమాల గడ్డ. ఎన్నో పోరాటాలు, త్యాగాలకు నిలయం. తన అస్తిత్వం కోసం, ఆత్మగౌరవం కోసం ఎన్నో ఉద్యమాలు చేసి గెలిచి నిలిచింది. తెలంగాణ విముక్తికోసం ఎంతోమంది నాయకులు ప్రయత్నించారు.
వైఎస్ కుటుం బం నుంచి వచ్చిన షర్మిల అవినీతి గురించి మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉన్నదని ఎస్సీ, మైనార్టీ, దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఎద్దేవాచేశారు.
ఎస్సీ వర్గీకరణ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టి చట్టబద్ధత కల్పిస్తామని చెప్పి మాటతప్పిన బీజేపీకి మాదిగలు తగిన గుణపాఠం చెప్పాలని టీఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ పిల�
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పేద విద్యార్థులకు విద్యను దూరం చేసే కుట్రలు చేస్తున్నదని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠరెడ్డి, ప్రధాన కార్యదర్శి పుట్ట లక్ష్మణ్ ఆరోపించారు.
షర్మిల బీజేపీ ఏజెంట్ అని టీఆర్ఎస్ పార్టీ నేత ఓరుగంటి వెంకటేశంగౌడ్ ఆరోపించారు. షర్మిల కుటుంబం ఉద్యమ కాలం నుంచి తెలంగాణపై ఉన్న అక్కసును వెళ్లగక్కుతున్నదని ధ్వజమెత్తారు.
కల్వకుంట్ల కవిత రాజకీయ అరంగేట్రమే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన పోరాటంతో మొదలైంది. రాజకీయ పదవుల్లోకి రాకముందే స్వరాష్ట్ర ఆకాంక్ష కోసం తీవ్రంగా శ్రమించారు. తండ్రి కేసీఆర్ బాటలో నడిచి ప్రజలను చైతన్య�
కేంద్ర ప్రభుత్వాన్ని, ప్రధాని మోదీని గట్టిగా వ్యతిరేకించేవారిపై ఈడీ, ఐటీలతో బీజేపీ సర్కారు దాడులు చేయిస్తున్నదని, టీఆర్ఎస్ నేతలపై దర్యాప్తు సంస్థల్ని ఉసిగొల్పడం అందులో భాగమేనని సీపీఐ జాతీయ కార్యదర్�