కశ్మీరీ పండిట్ల కన్నీటి గాథపై వచ్చిన సినిమాతో లబ్ధి పొందిన కేంద్రంలోని బీజేపీ సర్కారు వాస్తవానికి వారి సమస్యలను పరిష్కరించే చిత్తశుద్ధిని కనబరచడం లేదు.
దేశంలో రవాణా రంగ కార్మికుల పొట్టను కొట్టేందుకు కేంద్రం దుర్మార్గమైన కొత్త చట్టాన్ని తీసుకువచ్చిందని ఏఐఆర్టీడబ్ల్యూఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు వీరయ్య అన్నారు.
ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పీఠాన్ని అడ్డదారుల్లో దక్కించుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నదని ఆరోపిస్తూ ఆ పార్టీ కేంద్ర కార్యాలయం ముందు ఆప్ నేతలు సోమవారం ధర్నాకు దిగారు
తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్తోనే గ్రామాల రూపురేఖలు మారాయని, రానున్న రోజుల్లో దేశంలో బీఆర్ఎస్తోనే మార్పు సాధ్యమని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు.
బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ ఆ పార్టీకి గుడ్బై చెప్తారా? ఇటీవల ప్రభుత్వ విధానాలు, ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వ పాలనా తీరుపై విమర్శలు గుప్పిస్తున్న వరుణ్ గాంధీ వైఖరిని గమనిస్తే త్వరలోనే ఆయన పార్టీ మారటం ఖ�
కేంద్రంలో బీజేపీకి మరోసారి అధికారమిస్తే రాజ్యాంగ పీఠిక నుంచి లౌకిక, ప్రజాస్వామ్యవాదాన్ని తొలగించే ప్రమాదముందని తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్ అన్నారు.
అభివృద్ధి, సంక్షేమ పథకాలతో సీఎం కేసీఆర్ అన్ని వర్గాల ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకుంటూ పాలన సాగిస్తున్నారని, ఇది ఓర్వలేని కేంద్రంలోని బీజేపీ సర్కారు రాష్ట్రంపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నదని రాష్ట�
బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు గడ్డం వివేక్పై తీవ్ర వ్యతిరేకత పెరుగుతున్నది. ఆయన వ్యవహారశైలిపై పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలోని అన్నిస్థాయిల నేతలు భగ్గుమంటున్నారు.