Parliament | పార్లమెంట్ శీతాకాల సమావేశాలు మరికొద్ది సేపట్లో ప్రారంభం కానున్నాయి. బుధవారం నుంచి ఈ నెల 29 వరకు సమావేశాలు జరుగనున్నాయి. మొత్తం 17 రోజుల పాటు ఉభయ సభల్లో సభా కార్యకలాపాలు
జీ-20 దేశాల కూటమికి ఆతిథ్యం వహించే అవకాశం భారత్కు రావడం మంచి విషయమే. వచ్చే ఏడాది జరిగే సమావేశాలకు విస్తృతంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. కానీ, ప్రపంచవ్యాప్తంగా ప్రధాని మోదీకి పెరుగుతున్న పరపతిని చూసి జీ-20 సభ
అత్యధిక లాభాలను ఆర్జిస్తున్న ప్రభుత్వ రంగ సంస్థలను అప్పనంగా కార్పొరేట్ సంస్థలకు తెగనమ్మి దేశాన్ని అప్పుల పాలు చేయడంలో మోదీ ప్రథమ స్థానాన్ని ఆక్రమించారు.
కుట్రల బీజేపీ పార్టీకి ప్రజల నుంచి కౌంటర్ తప్పదని తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్రెడ్డి హెచ్చరించారు. రాష్ట్ర అభివృద్ధిని, ముఖ్యమంత్రి కేసీఆర్కు వచ్చే ఆదరణను చూసి బీజేపీ పార్టీ పెద్దలు ఓర్వలేకపోత�
ఈ నెల 29న దేశవ్యాప్తంగా ఉన్న పార్టీ శ్రేణులన్నీ సమాఖ్య రక్షణ దినోత్సవం(డిఫెండ్ ఫెడరలిజం డే)గా పాటించాలని సీపీఐ ప్రధాన కార్యదర్శి డీ రాజా పిలుపునిచ్చారు.
‘బండీ.. నీ తొండి మాటలు ఆపు.., ఇక్కడి ప్రజలు చీదరించుకుటున్నారు.., అబద్ధాలతో మభ్యపెట్టలేవు..’ అని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.
తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిన, అవమానించిన కుటుంబాలకు చెందిన వారు ఇప్పుడు ఇక్కడ పాదయాత్రలు చేయడం హాస్యాస్పదంగా ఉన్నదని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు పేర్కొన్నారు. ఎవరో వదిలిన బాణ