ఎస్సీ వర్గీకరణకు ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టి చట్టబద్ధత కల్పించాలని పలువురు దళిత సంఘాల నేతలు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో ఓటమి తర్వాత ప్రతిపక్షంలో ఉంటామని పైకి చెప్తూనే ప్రత్యర్థి పార్టీ కౌన్సిలర్లను కొనుగోలు చేసేందుకు బీజేపీ కుట్రలు చేస్తున్నదని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఆరోపించింది. పది మంది �
దేశవ్యాప్తంగా ఉమ్మడి పౌరస్మృతిని తీసుకొచ్చేందుకు ఉద్దేశించిన ప్రైవేట్ మెంబర్ బిల్లును బీజేపీ ఎంపీ కిరోడిలాల్ మీనా శుక్రవారం రాజ్యసభలో ప్రవేశపెట్టారు. దీనిపై విపక్షాలు తీవ్ర నిరసన వ్యక్తం చేశాయి.
నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు యత్నించిన వ్యవహారంపై దర్యాప్తు చేస్తున్న సిట్కు వ్యతిరేకంగా దాఖలైన వేర్వేరు వ్యాజ్యాలపై శుక్రవారం హైకోర్టులో వాదనలు జరిగాయి.
దేశంలో కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నాయం భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) అని, భవిష్యత్లో దేశ్ కీ నేత సీఎం కేసీఆర్ కావడం ఖాయమని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు.
Anurag Thakur | గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో జయకేతనం ఎగురవేసిన కమలం పార్టీకి.. హిమాచల్ప్రదేశ్లో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. హిల్ స్టేట్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. అసె
Himanta Biswa Sarma | ముస్లింలలో బహు భార్యత్వానికి బీజేపీ వ్యతిరేకమని అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వ శర్మ (CM Himanta Biswa Sarma) అన్నారు. స్వతంత్ర భారత దేశంలో ఉంటున్న ఒక పురుషుడు ముగ్గురు,
దేశంలో కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నాయం భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అని, ఇక రానున్న రోజుల్లో దేశ్కి నేత సీఎం కేసీఆర్ కావడం ఖాయమని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు.