మాదిగల సంగ్రామ యాత్రను విజయవంతం చేయాలని ఎంఎస్ఎఫ్ జాతీయ అధ్యక్షుడు చిప్పలపల్లి సోమశేఖర్ పిలుపునిచ్చారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చట్టబద్ధతపై బీజేపీ నిర్లక్ష్యపూరిత వైఖరిని నిరసిస్తూ వచ్చే నెల 15న
నరేంద్రమోదీ నేతృత్వం లో ముచ్చటగా మూడోసారి కేంద్రంలో అధికారం చేపట్టబోతున్నామని బీజేపీ చెప్పుకొంటున్నది. దీనికి మోదీ రూ పంలో దేశానికి సమర్థనాయక త్వం లభించటమే కారణంగా చెప్తున్నది.
భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) ఆవిర్భావంతో కాం గ్రెస్, బీజేపీ తప్ప దేశానికి మరో దిక్కులేదనే అపోహ పటాపంచలు కాబోతున్నది. గతం, వర్తమానం, భవిష్యత్తుపై ఆలోచనలు చేసే బీఆర్ఎస్ భారతదేశానికి ఒక దిక్సూచిగా నిల�
బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు గడ్డం వివేక్ వెంకటస్వామిని నాగపురం గ్రామస్తులు అడ్డుకున్నారు. ‘మా ఊరిలో బీజేపీ పార్టీ లేదు.. ఒకరిద్దరు మీరిచ్చే డబ్బులకు కక్కుర్తి పడేవాళ్లు మాత్రమే ఉన్నారు’ అని అడ్డుప�
Shelly Oberoi | నగరంలో చెత్త సమస్యను పరిష్కరించడమే తమ ప్రధాన ఎజెండా అని ఢిల్లీ నూతన మేయర్ షెల్లీ ఒబెరాయ్ చెప్పారు. ఇవాళ ఢిల్లీ మేయర్ ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం తొలిసారి ఆమె మీడియాతో మాట్లాడారు.
Delhi mayoral polls: ఢిల్లీ మేయర్ ఎన్నిక కోసం ఇవాళ పోలింగ్ మొదలైంది. సుప్రీంకోర్టు ఆదేశాల తర్వాత ఓటింగ్ నిర్వహిస్తున్నారు. గతంలో మూడుసార్లు గందరగోళం మధ్య ఓటింగ్ను రద్దు చేసిన విషయం తెలిసిందే.
Bandi Sanjay | తెలంగాణ బిడ్డలంటే బీజేపీ నేతలకు ఎంత చిన్నచూపో మరోసారి నిరూపితం అయ్యింది. రాష్ట్రంలోని యువత అంటే కేవలం ఓటర్లు మాత్రమే అని, నాలుగైదు మాటలు చెప్పి రెచ్చగొట్టి తమ రాజకీయ పబ్బం గడుపుకోవాలన్నదే బీజేపీ స�
కేంద్రంలో నరేంద్ర మోదీ నేతృత్వంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత గత ఎనిమిదిన్నరేండ్లలో ప్రభుత్వ రంగంలో కొత్తగా ఒక్క సంస్థనూ స్థాపించకపోగా.. ఉన్నవాటిని ప్రైవేటుకు అప్పగించే ప్రక్రియ జోరుగా సాగుతున్�
బీజేపీ చేపట్టిన ప్రజాగోస, కార్నర్ మీటింగ్ సభలో రసాభాస చోటు చేసుకున్నది. నాగర్కర్నూల్ జిల్లా పెంట్లవెల్లి మండల కేంద్రంలో మంగళవారం కమలం పార్టీ ఆధ్వర్యంలో నాయకులు సభ నిర్వహించారు.
బీజేపీ సర్కారు అనుసరిస్తున్న బుల్డోజర్ పాలసీతో దేశంలోకి పెట్టుబడులు రావని ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం, సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘
ప్రధానిగా నరేంద్ర మోదీ పదవీ బాధ్యతలు చేపట్టాక ఈ దేశంలోని బీసీ వర్గాలు ఎంతో సంతోషించాయి. అయితే మోదీ పాలనలో ఈ వర్గాల ప్రగతికి గడిచిన ఎనిమిదిన్నరేండ్లలో ఏమీ చర్యలు తీసుకోకపోవడం విస్మయాన్ని కలిగిస్తున్నది
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రవచిస్తున్న ‘అమృత్ కాల్' పదానికి ‘ఏ మిత్ కాల్' పదం సరిగా సరిపోతుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. దీనిపై అభిప్రాయం చెప్పాలని ట్విట్టర్ ద్
కేంద్ర ప్రభుత్వ తీరుపై సీపీఎం సీనియర్ నాయకుడు సీతారాం ఏచూరి తీవ్ర విమర్శలు చేశారు. ఓట్ల కోసం రాష్ట్రాల్లో మత ఘర్షణలు రెచ్చగొట్టడం కేంద్ర ప్రభుత్వ పెద్దలకు అలవాటుగా మారిందని ఆయన మండిపడ్డారు.
KTR | ప్రధాని నరేంద్ర మోదీపై రాష్ట్ర మంత్రి కేటీఆర్ మరోసారి విమర్శలు గుప్పించారు. గొప్పల కోసం బీజేపీ నేతల చెప్పుకుంటున్న బడాయి మాటలను ఎండగట్టారు. రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధాన్ని ప్రధాని మోదీ ఆపారని బీజేప�