కేంద్రంలోని మతత్వ బీజేపీ పాలనను అంతమొందించేందుకు సీపీఐ పో రా టం చేస్తుందని, రాష్ట్రం నుంచి ఆ పార్టీని తరిమికొడుతుందని సీపీఐ రాష్ట్ర కార్యకార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు.
దేశంలో రాక్షస పాలన కొనసాగిస్తున్న బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దింపడమే లక్ష్యంగా కమ్యూనిస్టులు ఉద్యమించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పిలుపునిచ్చారు.
‘భారత్లో పరిశ్రమలు పెట్టండి. ప్రోత్సహిస్తాం’ అంటూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలు అన్నీ ఉత్తవేనని మరోసారి తేటతెల్లమైంది. ప్రధాని మోదీ ఊదరగొట్టిన ‘మేకిన్ ఇండియా’ స్కీమ్.. ‘క్లోజింగ్�
Lithium | జమ్ముకశ్మీర్లోని రియాసి జిల్లాలోని సలాల్-హైమానా ప్రాంతంలో 500 పీపీఎం నాణ్యత ఉన్న 59 లక్షల టన్నుల లిథియం నిల్వలు గుర్తించినట్టు గత నెలలో కేంద్రప్రభుత్వం ప్రకటించింది. దేశంలో ఇంత భారీ స్థాయిలో నిల్వల�
Bandi Sanjay | బీజేపీలో ఇన్నాళ్లూ నివురుగప్పిన నిప్పులా ఉన్న అసమ్మతి ఒక్కసారిగా పేలింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అనుకూల, వ్యతిరేక వర్గాలుగా పార్టీ నిలువునా చీలిపోతున్నది. వాస్తవానికి బండి సంజయ్ప�
Enforcement Directorate | ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణ పేరుతో నిందితులను టార్చర్ పెడుతున్నదా? బీజేపీకి అనుకూలమైన అంశాన్ని నిందితులతోనే చెప్పించి, వారి స్టేట్మెంట్ను రికా
Demonetisation | ప్రధాని మోదీ ఆరున్నరేండ్ల కిందట తీసుకొన్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయం అతిపెద్ద వైఫల్యమని వెల్లడైంది. నల్లధనాన్ని వెనక్కి తీసుకురావడానికి, దొంగనోట్లు ముద్రణను అడ్డుకోవడానికి, ఉగ్రవాదులకు నిధుల సరఫ
యూనివర్సిటీల్లో నియామకాల బిల్లును గవర్నర్ ఆమోదించకుండా ఇంకా ఆలస్యం చేస్తే యువత ఆగ్రహంతో ఏమైనా చేసే ప్రమాదం ఉందని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ఆందోళన వ్యక్తం చేశారు.
భారత రాష్ట్ర సమితిలోకి వలసల పర్వం కొనసాగుతున్నది. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులవుతూ...వివిధ పార్టీల నేతలు, యువత భారీగా బీఆర్ఎస్లో చేరుతున్నారు.
రాజకీయ మహామహుల కుటుంబాలకు కాంగ్రెస్ పార్టీ ప్రసిద్ధి. రెండు మూడు తరాల నుంచి రాజకీయాలే వీరికి పరమావధి. ఇలాంటి కుటుంబాలు ఇంతకుముందు జిల్లాకు ఒక్కటీ, రెండు ఉండేవి.
మహబూబ్నగర్-రంగారెడ్డి- హైదరాబాద్ ఉపాధ్యాయ నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నికలు జిల్లాలో సోమవారం ప్రశాంతంగా ముగిశాయి. ఉదయం 8గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు ఎన్నికలు కొనసాగగా.., ఉదయం మందకొడిగా సాగిన పోలింగ్ ర�
ఎమ్మెల్సీ కవితపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై కరీంనగర్ జడ్పీ సభ్యులు మండిపడ్డారు. సోమవారం జరిగిన సర్వసభ్య సమావేశంలో తీవ్రంగా ఖండించారు.
ఓ వైపు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, మరో వైపు అంబర్పేట నియోజకవర్గంలో చేపడుతున్న అభివృద్ధిని చూసి బీజేపీతో పాటు ఇతర పార్టీల నాయకులు, యువత బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని ఎమ�
తమ పార్టీ అధికారంలోకి వస్తే ఉత్తరప్రదేశ్ తరహాలో తెలంగాణలో కూడా బుల్డోజర్ పాలన అందిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రకటించాడు. ఈ ప్రకటన ఆయన అనాలోచితంగా ఇచ్చారో లేక ఆలోచించి ఇచ్చారో తెల�