కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గత ఏనిమిదేండ్లలో కార్పొరేట్ కంపెనీలకు అనుగుణంగా నయా ఉదారవాద సిద్ధాంతాన్ని అవలంబిస్తున్నది. దీని వల్ల ధనికులు మరింత ధనికులుగా, పేదలు మరింత నిరుపేదలుగా మారుతున్నారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న ఫాసిస్టు, మతతత్వ విధానాలు దేశానికి ప్రమాదకరమని భారత విద్యార్థి సమాఖ్య మాజీ జాతీయ నాయకులు, వివిధ ప్రజాసంఘాల నేతలు ఆందోళన వ్యక్తం చేశారు.
తన రాజకీయ వారసుడిగా, భవిష్యత్తులో జేడీయూ, ఆర్జేడీ కూటమిని నడిపించే నాయకుడిగా తేజస్వీ యాదవ్ ఉంటారని బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ పరోక్షంగా సంకేతాలు ఇచ్చారు.
ప్రజాస్వామ్యంలో ఓట్లు, సీట్లే లెక్క అని అంతా అనేదే. కానీ టీఆర్ఎస్ ఒకే ఒక సీటు నుంచి ఉమ్మడి రాష్ట్రంలో ఎలా విజ యం సాధించిందో, అలానే దేశంలో మెజారిటీ సీట్లు సాధించే అవకాశం లేకపోలేదు.
జాతీయ స్థాయిలో బీజేపీకి ప్రత్యామ్నాయ కూటమి ఏర్పాటు చేసేందుకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు కసరత్తు చేస్తున్నారని సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ ఢిల్లీలో ప్రకటించారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతో దేశానికి చాలా ప్రమాదమని, ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ ఒక్కొక్కటిగా కార్పొరేట్ శక్తులకు అమ్మేస్తున్నదని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి ధ�
బీజేపీ భాష విధానం దేశంలో మరోసారి అసమానతలకు, అవమానాలకు, హేళనకు తావిస్తుందనడానికి తాజా పార్లమెంట్ సన్నివేశమే చక్కని ఉదాహరణ. హిందీ రాకుంటే, హిందీ సరిగ్గా మాట్లాడకుంటే పనికిరాని వారిలా చిత్రీకరించడం, అవమా�
బీజేపీకి ప్రత్యామ్నాయ కూటమి ఏర్పాటు చేసేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు కసరత్తు చేస్తున్నారని సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ తెలిపారు.