తెలంగాణ ప్రాంత నిరుద్యోగ యువతీ యువకులు ఎంతోమందికి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పారదర్శకతే ప్రమాణంగా ఉద్యోగ అవకాశాలు కల్పించింది. సామాన్య కుటుంబంలో నుంచి వచ్చిన అనేక మంది కష్టపడి చదివి, ఎలాంటి పైర�
దృశ్యం సినిమా గుర్తుందా.. ‘ఘటన జరిగిన రోజు మనం ఇక్కడ లేము.. మనం ఏదీ చూడలేదు.. వినలేదు’ అని వాళ్లంతా ఫిక్స్ అయ్యి, ఎదుటివారిని నమ్మించేందుకు ప్రయత్నిస్తారు.
Gongidi Suntiha | మంత్రి కేటీఆర్ను బర్తరఫ్ చేయాలని బీజేపీ నేత బండి సంజయ్ చేసిన వాఖ్యలను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి అన్నారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ విషయంలో బ
ఎస్సీ వర్గీకరణ చేసే ప్రసక్తే లేదంటూ బీజేపీ ఎస్సీమోర్చా జాతీయ అధ్యక్షుడు లాల్సింగ్ ఆర్య చేసిన వ్యాఖ్యలను టీఎస్ఎంఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ శనివారం ఓ ప్రకటనలో ఖండించారు. బీజేపీ దళితుల వ్యతి�
Bandi Sanjay | మహిళలపై సామెతలను ప్రయోగిస్తూ ఎవరైనా వ్యాఖ్యలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర మహిళా కమిషన్ హెచ్చరించింది. ఎమ్మెల్సీ కవితపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన అనుచిత వ్యాఖ్యలపట�
Kiren Rijiju | మహారాష్ట్ర రాజకీయ సంక్షోభంపై వ్యాఖ్యలు చేసిన సీజేఐ జస్టిస్ చంద్రచూడ్పై కొన్ని అల్లరి మూకలు సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేశాయి. ఇది అధికార బీజేపీ కార్యకర్తల పనేనని పేర్కొంటూ పలువురు విపక్ష పార్ట�
వచ్చే ఏడాది జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో అన్నాడీఎంకేతో తమ పార్టీ పొత్తును కొనసాగిస్తే తన పదవికి రాజీనామా చేస్తానని బీజేపీ అధిష్ఠానాన్ని ఆ పార్టీ తమిళనాడు అధ్యక్షుడు అన్నామలై హెచ్చరించారు.
ఢిల్లీ శాసనసభలో కేవలం 8 మంది ఎమ్మెల్యేలు ఉన్న బీజేపీ భారీ మెజారిటీ కలిగిన ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ప్రభుత్వాన్ని అవిశ్వాస తీర్మానం పేరుతో పడగొట్టడానికి ప్రయత్నిస్తున్నదని ఆ పార్టీ ఆరోపించింది.
Petrol Price | ఒక వస్తువు ఉత్పత్తికి సంబంధించిన ముడిసరుకు ధరలు తగ్గితే.. అనుగుణంగా రిటైల్ మార్కెట్లో ఆ వస్తువు ధర తగ్గాలి. ఆ ప్రయోజనం అంతిమంగా వినియోగదారులైన ప్రజలకు చేరాలి. అయితే ఇంధన ధరల విషయంలో అలా జరుగడం లే�
Cantonment Elections | సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలను రద్దు చేస్తూ కేంద్ర రక్షణ శాఖ శుక్రవారం గెజిట్ విడుదల చేసింది. కేంద్ర రక్షణ శాఖ ఫిబ్రవరి 17న విడుదల చేసిన గెజిట్ను కేంద్రానికి ఉన్న ప్రత్యేక అధికా�
బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్లో విద్యుత్తు సంస్థల ప్రైవేటీకరణను నిరసిస్తూ విద్యుత్తు ఉద్యోగులు 72 గంటల సమ్మెకు దిగడంతో రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో చీకట్లు కమ్ముకున్నాయి.
అస్సాం సీఎం, బీజేపీ నేత హిమంత బిశ్వ శర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ రాష్ట్రంలో ఇప్పటికే 600 మదర్సాలను మూసివేశామని, త్వరలో ఇతర మదర్సాలను కూడా మూసివేస్తామని పేర్కొన్నారు.