బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మైన్పురి జిల్లాలో లలూపూర్ ఒక గ్రామం. జనాభా 2 వేలు. జిల్లా కేంద్రానికి కేవలం 5 కిలోమీటర్ల దూరంలో ఈ గ్రామం ఉంటుంది. వ్యవసాయం గ్రామీణుల ప్రధాన వృత్తి. అయితే, గడిచిన 20 ఏ
ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి కూడా కాంగ్రెస్కు గుడ్బై చెప్పబోతున్నారా? జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అలాంటి అవకాశమే ఉన్నదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
కేంద్రంలోని బీజేపీ సర్కారు అనుసరిస్తున్న రైతు, కార్మిక వ్యతిరేక విధానాలపై ఆ పార్టీ మాతృసంస్థ ఆరెస్సెస్కు చెందిన అనుబంధ సంస్థలు భారతీయ కిసాన్ సంఘ్ (బీకేఎస్), భారతీయ మజ్దూర్ సంఘ్ (బీఎంఎస్) తిరుగుబా�
నిజం నిప్పులాంటిది.. అది ఎన్నటికైనా బయటపడాల్సిందే.. ఎక్కువకాలం ఎవరూ దాన్ని దాచలేరు. తెలంగాణలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుతో తమకు సంబంధమే లేదన్న బీజేపీ వాదనంతా పచ్చి బుకాయింపని తేలిపోయింది.
దేశంలో సాగురంగం సంక్షోభంలో కూరుకుపోతున్నదని, ఈ దశలో తెలంగాణలో అమలవుతున్న రైతు అనుకూల విధానాలపై దేశవ్యాప్తంగా చర్చ జరుగాల్సిన అవసరం ఉన్నదని భారత రాష్ట్ర కిసాన్ సమితి అధ్యక్షుడు గుర్నామ్సింగ్ చడూనీ �
శీతల గిడ్డంగులకు నిధుల కేటాయింపులో తెలంగాణపై కేంద్ర సర్కారు తీవ్ర వివక్ష చూపిందని బీఆర్ఎస్ లోక్సభాపక్ష నేత నామా నాగేశ్వర్రావు మండిపడ్డారు. ఐదేండ్ల కాలంలో బీజేపీపాలిత గుజరాత్కు రూ.364.67 కోట్లు కేటాయ�
కేంద్రంలోని బీజేపీ సర్కారు ప్రభుత్వ రంగసంస్థలతోపాటు కుల వృత్తులను కూడా కార్పొరేట్ సంస్థలకు అప్పగిస్తున్నదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు.
కరీంనగర్ ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కి సొంత ఇలాకాలో ఘోర పరాభవం ఎదురైంది. ప్రజాసంగ్రామ యాత్ర దారిపొడవు నా ప్రశ్నల వర్షం గుప్పిస్తూ గుర్తుతెలియని వ్యక్తు లు ఫ్లెక్సీలు ఏర్పాటుచేశారు.
ఎమ్మెల్యేలకు ఎర కేసులో సిట్ దర్యాప్తును రద్దు చేయాలని, దర్యాప్తును సీబీఐకి ఇవ్వాలని కోరుతూ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీ ప్రేమేందర్రెడ్డి దాఖలు చేసిన కేసులో బుధవారం న్యాయమూర్తి జస్టిస్ బీ విజ