తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ దిక్కూదివాణం లేని పార్టీ అని పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్రెడ్డి ఎద్దేవా చేశారు.
వ్యవసాయ మార్కెట్ కమిటీ పదవులను సైతం ఆదివాసీ మహిళలకు రిజర్వ్ చేసి వారికి సముచిత స్థానం కల్పించిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు.
బీజేపీ పాలిత రాష్ర్టాల్లో రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఇటీవల మధ్యప్రదేశ్లో ఎరువుల కోసం తొక్కిసలాట జరిగి రైతులు మరణించిన ఘటనలు చోటుచేసుకున్నాయని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావ�
ఎస్సీ వర్గీకరణను జాప్యం చేస్తున్న బీజేపీపై యుద్ధం చేస్తామని, ప్రతి పల్లెలో ఆ పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తామని టీఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మేడి పాపయ్య, రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్,
బీజేపీలో అంతర్గత కుమ్ములాటలు తారా స్థాయికి చేరాయా? అవే హిమాచల్ప్రదేశ్లో ఓటమికి కారణమయ్యాయా? అంటే అవునంటున్నారు రాజకీయ విశ్లేషకులు. గుజరాత్లో గెలిచినా, పార్టీలో అంతర్గత విభేదాల వల్లే హిమాచల్ప్రదేశ�
Gujarat | కూతురి కాలేజీ ఫీజు కట్టలేక ఓ తండ్రి ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన గుజరాత్లోని తాపీలో జరిగింది. గొద్ధా గ్రామానికి చెందిన బాకుల్ పటేల్ అనే వ్యక్తి ఈ నెల 15న క్రిమీ సంహారక మందు తాగి