మున్సిపాలిటీ పరిధిలోని 13 వ వార్డు కమలానగర్ కాలనీలో నివాస గృహాల మధ్య ఉన్న డంపింగ్యార్డు ఎత్తివేయాలని శుక్రవారం బీఆర్ఎస్ మున్సిపాలిటీ అధ్యక్షుడు నేనావత్ పత్యానాయక్ ఆధ్వర్యంలో నిరవధిక నిరహార దీక్�
మేక్ ఇన్ ఇండియా, కోట్ల ఉద్యోగాలు, లక్షల కోట్ల పెట్టుబడులు.. అబ్బో ఒక్కటేమిటి.. 2014లో మొదటిసారి ప్రధాని బాధ్యతలు చేపట్టిన నరేంద్రమోదీ 130 కోట్ల భారతీయులకు అరచేతిలో స్వర్గమే చూపించారు.
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో మహా ఘట్బంధన్ ఉండబోతుందని బీజేపీ అగ్రనేతలు రాష్ట్ర నేతలకు హింట్ ఇస్తున్నారట. బీజేపీ, టీడీపీ, జనసేన, వైఎస్ఆర్టీపీ, ప్రజాశాంతి పార్టీలు కూటమిగా ఏర్పడబోతున్నాయని ల�
తమను పాకిస్తాన్ వెళ్లాలని బీజేపీ నేత నిఖిల్ ఆనంద్ చేసిన వ్యాఖ్యలపై ఆర్జేడీ నేత, బిహార్ మాజీ మంత్రి అబ్దుల్ బరి సిద్ధిఖి మండిపడ్డారు. ఈ దేశం ఎవడబ్బ సొత్తుకాదని దీటుగా బదులిచ్చారు.
బడా పారిశ్రామిక వేత్తలకు కోట్లాది రూపాయల రుణాలు మాఫీ చేసి ప్రజాధనాన్ని లూటీ చేస్తున్న ప్రధాని మోదీని సీఎం కేసీఆర్ ప్రశ్నిస్తున్నందుకే ఎమ్మెల్సీ కవితపై కేసుల కుట్రలకు పాల్పడుతున్నారని మంత్రి వేముల ప�
ఈ నెల 24న సెస్ ఎన్నికలు జరగనున్నాయి. సెస్ పరిధిలోని 15 డైరెక్టర్ స్థానాలకు పోటీ పడుతున్న వివిధ పార్టీల అభ్యర్థులు ప్రచారం చేసుకుంటున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థులకు ప్రజల నుంచి వస్తున్న మద్దతును దృష్టిలో
రాష్ట్రంలోని ఉపాధి హామీ పనులపై కేంద్రం దుష్ప్రచారానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రాల్లో శుక్రవారం మహాధర్నా చేపట్టాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చ�
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ జోకర్ మాటలు మానుకోవాలని, ఆయన మాటలు విని జనం నవ్వుకుంటున్నారని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఎద్దేవా చేశారు. బూరుగుపల్లిలో గురువారం ఎమ్మెల్యే మాట్లాడుతూ రాజన్న సిరిసి