సిరిసిల్ల జిల్లాలో జరిగిన కో-ఆపరేటివ్ ఎలక్ట్రిసిటీ సప్లయ్ సొసైటీ (సెస్) ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని ప్రజలు నిర్దంద్వంగా తిరస్కరించారని, తెలంగాణలో బీజేపీకి స్థానం లేదని తేల్చిచెప్పారని బీఆర్ఎస�
దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో వామపక్ష, ప్రజాతంత్ర లౌకిక శక్తుల ఐక్యత అత్యంత అసవరమని, ఆ దిశగా కార్యాచరణ జరగడం ఆవశ్యకమని సీపీఐ జాతీయ నాయకుడు పువ్వాడ నాగేశ్వరరావు అన్నారు.
తెలంగాణలో బీజేపీకి స్థానం లేదని ప్రజలు మరోసారి తేల్చి చెప్పారని బీ ఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు
మండలంలోని చుచుంద్ గ్రామానికి చెందిన బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తలు ఎమ్మెల్యే విఠల్ రెడ్డి సమక్షంలో సోమవారం బీఆర్ఎస్లో చేరారు. ఎమ్మెల్యే వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ప
ఏ సమాజానికైనా తాత్వికత ఒక పునాది వంటిది. అటువంటి స్థితిలో భారతదేశం తన చిరకాలపు సామాజిక, ఆర్థిక తాత్వికతను బీజేపీ పాలనలో ప్రమాదకరంగా కోల్పోతున్నది. ఈ సువిశాల వైవిధ్య దేశంలో బహుజన సుఖాయ - బహుజన హితాయ దృక్పథ
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విభజన హామీలను నెరవేర్చకపోగా రాష్ట్రంపై ఇష్టం వచ్చినట్లుగా నిందలను మో పుతున్నదని ప్రభుత్వ చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. కాజీపేట రైల్వే కోచ్ పరిశ్రమ ఏర్పాటును