దుబ్బాక నియోజకవర్గ బీజేపీలో ముసలం పుట్టింది. స్థానిక ఎమ్మెల్యే రఘనందన్రావు వైఖరికి నిరసనగా ఒక్కొక్కరుగా ఆ పార్టీని వీడుతున్నారు. నాలుగైదు రోజుల నుంచి బీజేపీలో రాజీనామాల పర్వం కొనసాగుతున్నది. శాసనసభ ఎ
Minister KTR | పెట్రో ధరలు తగ్గాలంటే కేంద్రంలో బీజేపీ సర్కారును గద్దె దించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు పిలుపునిచ్చారు. పెట్రో ఉత్పత్తుల ధరలను విపరీతంగ�
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కనీస ఇంగితం లేకుండా పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని శాసనమండలిలో ప్రభుత్వ చీఫ్ విప్ భానుప్రసాదరావు విమర్శించారు. పేపర్ ల�
బీఆర్ఎస్ విధానాలతోనే మహారాష్ట్ర ప్రజల జీవితాలు మారుతాయని రాష్ట్ర స్త్రీ, శిశు, గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు. బుధవారం మహారాష్ట్రలోని అకోలా జిల్లాలో ఆమె పర్యటించారు. ఎన్సీపీ, శ�
కేంద్ర ప్రభుత్వం బీసీ వ్యతిరేక వైఖరి అవలంబిస్తున్నదని జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ విమర్శించారు. బీసీ కులగణన చేపట్టాలని డిమాండ్ చేస్తూ బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ, ఏపీ కమిటీల సంయుక్తాధ్వర్యంలో ఢిల్లీ జ�
ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్రెడ్డి తెలంగాణ ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టబోయి అడ్డంగా దొరికిపోయారు. ఆ తర్వాత నాలుక కరుచుకున్నారరు. ట్రోలింగ్ పేరుతో కొందరు యువకులు ప్రజాప్రతినిధుల ఫొటోలు, వ�
దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న మెట్రో నగరంగా పేరు పొందిన హైదరాబాద్పై కేంద్రానిది కక్షనో..? లేక వివక్షనో..? కారణం తెలియదు కానీ.. పదేపదే అన్యాయం చేస్తున్నది.
న్నడనాట ఎన్నికల నగారా మోగింది. దీంతో ఎన్నికల రణరంగంలోకి దిగేందుకు బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్ సహా ఇతర అన్ని పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో కర్ణాటకలో నెలకొన్న రాజకీయ చదరంగానికి సంబంధించి ఒక చర్చ
‘రాష్ట్రంలో ప్రతిపక్షాలకు కాలం చెల్లింది. విపక్ష నాయకులు రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారు. ఇంకా ఎంతోకాలం వారు ప్రజలను తప్పుదోవ పట్టించలేరు.
నరేంద్ర మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టేవరకు బీజేపీ అలాగే ఉన్నది. ఎప్పుడైతే ప్రభుత్వం ఏర్పడిందో అప్పటినుంచి బీజేపీ కాస్త ఏజేపీగా మారింది. అదే ‘అదానీ జనతా పార్టీ’. ఇప్పుడు నరేంద్ర మోదీకి అదానీనే జనతా, అదా�
రాష్ట్రంలో మళ్లీ బీఆర్ఎస్దే అధికారం. ద్వితీయ స్థానం కోసమే కాంగ్రెస్ , బీజేపీలు పోటీపడుతున్నాయి. ఆ రెండు పార్టీలు అధికారంలోకి వచ్చే అవకాశమే లేదు. రాష్ట్రంలో విపక్షాలు చేస్తున్న యాత్రలను ప్రజలు పట్టిం�
ఆయుష్మాన్ భారత్పై కేంద్ర ప్రభుత్వం అడ్డగోలు సమాధానాలు ఇచ్చింది. నోటికొచ్చినట్టు సమాధానం చెప్పింది. ఒకే ఎంపీ అడిగిన రెండు ప్రశ్నలకు.. ఒకే రోజు రెండు విభిన్న వివరాలు ఇచ్చింది.
తెలంగాణ రాష్ట్రం రాక ముందు, ఇప్పుడు ఎంతో మార్పు వచ్చిందని..ఇప్పుడిప్పుడే తెలంగాణ ప్రజల బతుకులు మారుతున్నాయని మంత్రి హరీశ్రావు అన్నారు. బుధవారం సిద్దిపేట జిల్లా నంగునూరు మండల కేంద్రంలోని నల్లపోచమ్మ సమ�