Rahul Gandhi | కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్గాంధీ భారతీయ జనతాపార్టీపైన, ఆ పార్టీ నేతలపై మరోసారి విమర్శలు చేశారు. తాను కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు
వచ్చే ఏడాది నాలుగు ఈశాన్య రాష్ర్టాలకు (త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్, మిజోరం) అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. వీటిల్లో మిజోరం మినహా తక్కిన మూడు రాష్ర్టాల్లో బీజేపీ, దాని మిత్రపక్షాలు అధికారంలో ఉన్నాయి. త్రి
ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో గవర్నర్ల ద్వారా సమాంతర ప్రభుత్వాలను నడపడానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని తమిళనాడు సీఎం స్టాలిన్ చెప్పారు. ఈ సమస్య తమిళనాడు, తెలంగ�
తెలంగాణలో ఇప్పుడు అబద్ధం అనేక వేషాల్లో ఊరేగుతున్నది. ఓదార్పు (కోరే) యాత్రై ఒకామె, పాదయాత్రై ఒకాయన, దళిత యాత్రై ఇంకొకాయన, మత యాత్రై మరొక పాలాయన, కుల యాత్రై పొరుగు కులపాయన నిలువెత్తు అబద్ధాలై నిత్యం తిరుగుతు�
శ్రీరాముడిని, హనుమంతుడిని పూజించడానికి కేవలం బీజేపీకి మాత్రమే కాపీరైట్ లేదని ఆ పార్టీ కీలక నాయకురాలు, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఉమాభారతి పేర్కొన్నారు. కాంగ్రెస్ నేత కమల్నాథ్ హనుమంతుడి ఆలయ నిర్
అయ్యప్పపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు అయ్యప్ప మాలధారులు డిమాండ్ చేశారు. ఈ మేరకు గ్రేటర్ హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో నిరసనలు తెలిపారు.
హవ్వా ఇవేమి కుళ్లు రాజకీయాలు..? నియోజకవర్గానికి మంత్రులు వస్తే సాధారంగా ఆహ్వానించి నాలుగు పనులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేసి అభివృద్ధి చేసుకోవాల్సింది పోయి.. అరువు తెచ్చిన మనుషులతో రాష్ట్ర ప్రభుత్వాని�
గవర్నర్ వ్యవస్థను దుర్వినియోగం చేస్తూ వారిని తమ ఏజెంట్లుగా మార్చిన నీచ చరిత్ర కేంద్ర ప్రభుత్వానిదని కేరళ ముఖ్యమంత్రి, సీపీఎం జాతీ య నాయకుడు పినరాయి విజయన్ ధ్వజమెత్తారు.