ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు జాతీయ రాజకీయాల్లోకి రావడాన్ని స్వాగతిస్తున్నామని సీపీఐ ప్రధాన కార్యదర్శి డీ రాజా చెప్పారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి ఓటమి తప్పదన్నారు.
భారత దేశాన్ని మతోన్మాద దేశంగా మారుస్తున్న బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తే రాజ్యాంగంలోని పీఠిక నుంచి సెక్యులరిజం, సోషలిజం పదా లు మాయమవుతాయని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమ�
బీజేపీకి తమిళనటి గాయత్రి రఘురామ్ రాజీనామా చేశారు. తమిళనాడు బీజేపీలో మహిళలకు భద్రత లేదని ఆరోపించారు. నిజమైన కార్యకర్తలను తమిళనాడు పార్టీ విభాగంలో పట్టించుకొనేవారే లేరని ఆమె మండిపడ్డారు
రాష్ట్రంలో సీఎం కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని, అందువల్లే ఇతర పార్టీల వారు బీఆర్ఎస్లో చేరుతున్నారని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. కేతేపల్లి మ�
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు లౌకిక, ప్రజాతంత్ర పార్టీలు సమష్టిగా సరైన వ్యూహరచన చేయాలని, ఇందుకు వాస్తవిక దృక్పథంతో వ్యవహరించాలని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డీ రాజా సూచించారు. ఫాస�
తన చావుకు మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే అరవింద్ లింబావళి, మరో ఐదుగురు వ్యక్తులు కారణమంటూ సూసైడ్ నోట్ రాసి ఓ వ్యాపారి ఆత్మహత్యకు పాల్పడడం కర్ణాటకలో కలకలం రేపింది.
బీజేపీ పాలిత గుజరాత్ రాష్ట్రంలో పత్తి రైతుల కష్టానికి ఫలితం ఉండట్లేదు. రాష్ట్రంలో పత్తి ధర భారీగా పడిపోవడంతో ఆరుగాలం శ్రమించి పండించిన పంట నష్టాలను మిగులుస్తున్నదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ ఘోరంగా విఫలమైంది. ఆ పార్టీ బీజేపీకి బీ-టీంగా మారింది. సరళీకృత ఆర్థిక విధానాల పేరుతో ప్రైవేట్ రంగానికి కాంగ్రెస్ ఊతం ఇస్తే.. బీజేపీ మరింత విస్తరింపజేసింది. ప్రభుత్వరంగ సం�
రైతుల సంక్షేమాభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేస్తున్న సీఎం కేసీఆర్ పాలనకు దేశంలో నిరాజనం పడుతున్నారని నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి అన్నారు. ఆదివారం మండల పరిధిలోని పొట్పల్లిలో ఏర్పాటు చేసిన
బీజేపీ పాలిత కర్ణాటకలో అవినీతి దాహానికి కాంట్రాక్టర్లు బలైపోతున్నారు. తాజాగా తుమకూరు జిల్లాకు చెందిన టీఎన్ ప్రసాద్ గురువారం ఆత్మహత్యకు పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు.