బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు గడ్డం వివేక్పై తీవ్ర వ్యతిరేకత పెరుగుతున్నది. ఆయన వ్యవహారశైలిపై పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలోని అన్నిస్థాయిల నేతలు భగ్గుమంటున్నారు.
2015లో కన్నయ్య కుమార్ జవహర్లాల్ యూనివర్సిటీ (జేఎన్యూ) విద్యార్థి సంఘం నేతగా ఉన్నప్పుడు క్యాంపస్లో బహిరంగంగా మూత్ర విసర్జన చేసినట్లు ఒక విద్యార్థిని నాడు ఆరోపించింది.
Bihar | బీహార్లో కులాల వారీగా జనగణన ప్రారంభమయింది. రాష్ట్రంలోని మొత్తం 38 జిల్లాల్లో రెండు దశల్లో కులాల వారీగా లెక్కించనున్నారు. ఈ సందర్భంగా కులం, ఉప కులం, మతం, ఆర్థిక పరిస్థితి వంటి
ముఖ్యమంత్రి కేసీఆర్ పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్నారని, కోట్ల విలువైన భూముల్లో ఇండ్ల పట్టాలను గరీబుల కోసం 58 జీవో ద్వారా అందజేస్తున్నారని ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖల మంత్రి హరీశ్రావు తెలిపారు.
బీఆర్ఎస్తో రాజకీయ వైరం ఉంటే కోర్టు బయట చూసుకోవాలని బీజేపీని ఉద్దేశించి రాష్ట్ర హైకోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది. పరువు ప్రతిష్ఠలు దెబ్బతిన్నాయని అనుకొంటే చట్టప్రకారం పరువు నష్టం దావా వేసుకొనే వెసు�
ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసీడీ) మేయర్ ఎన్నిక సమావేశం రణరంగంగా మారింది. బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కౌన్సిలర్లు ఒకరిపై ఒకరు పిడిగుద్దులతో విరుచుకుపడ్డారు. పరస్పరం తోసుకొంటూ కుర్చీలు విసురుక�
ప్రధానమంత్రి ఆవాస్ యోజన(పీఎంఏవై)లో బీజేపీ నేతలు అక్రమాలకు పాల్పడ్డారని, రెండుమూడు అంతస్థుల భవనాలు ఉండి కూడా పీఎంఏవై డబ్బులు నొక్కేశారని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు