ఉమ్మడి వరంగల్ జిల్లాకు బీజేపీ ఏం చేసిందని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు.. నేను అడిగే నాలుగు ప్రశ్నలకు కేంద్ర మంత్రి కిషన్రెడ్డి సమాధానం చెప్పాలి... బీఆర్ఎస్ను విమర్శించే నైతిక హక్కు బీజేపీకి ఎక్
వచ్చే ఏడాది జనవరి 1న అయోధ్య రామ మందిరాన్ని ప్రారంభిస్తామంటూ కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇటీవల చేసిన ప్రకటనపై అయోధ్యలోని స్థానిక దుకాణదారులు, చిరు వ్యాపారులు మండిపడుతున్నారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, డబుల్ ఇంజిన్ సర్కార్లు అన్ని రంగాల్లో విఫలం కాగా, ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలోని తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమంలో నంబర్ వన్గా నిలిచి ప్రజలకు సుఫలాలు అందిస్తు
Shashi Tharoor : 2024లో జరగబోయే లోక్సభ ఎన్నికల్లో.. గత ఎన్నికలతో పోలిస్తే బీజేపీ 50 సీట్లు కోల్పోతుందని కాంగ్రెస్ నేత శశి థరూర్ తెలిపారు. 2019 నాటి ఫలితాలను ఆ పార్టీ రిపీట్ చేయడం అసాధ్యమని ఆయన అన్నారు. క
జమ్ముకశ్మీర్కు స్వయం ప్రతిపత్తి రద్దుతో యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాల కల్పనతో పాటు రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందుతుందన్న కేంద్రంలోని బీజేపీ సర్కారు హామీలు నీటి మూటలుగానే మిగిలిపోతున్నాయి
Harish rao | ఖమ్మం సభతో తెలంగాణ, సీఎం కేసీఆర్ సత్తాను దేశానికి చాటాలని మంత్రి హరీశ్ రావు అన్నారు. బీఆర్కు ఈ సభ చాలా ముఖ్యమని చెప్పారు. ఇది జాతీయ రాజకీయాలను మలుపు తిప్పుతుందని
క్యూబా పోరాటయోధుడు చేగువేరా కుమార్తె డాక్టర్ అలైద గువేరా, మనుమరాలు ప్రొఫెసర్ ఎస్తిఫినా గువేరా ఈ నెల 22న హైదరాబాద్కు రానున్నారు. సాయంత్రం 4 గంటలకు రవీంద్రభారతిలో జరిగే సభలో పాల్గొననున్నారు.