బీజేపీ, ఆర్ఎస్ఎస్ దాడులకు చిరునామాగా మారాయని టీఎస్ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీని వాస్ ఆరోపించారు. శనివారం ఆయన యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలో మీడియాతో మాట్లాడారు.
స్వాతి మలివాల్కు ఎదురైన వేధింపులు ఓ డ్రామా అని బీజేపీ నేతలు విమర్శించారు. అయితే కాషాయ పార్టీ విమర్శలపై స్వాతి మలివాన్ తాజాగా స్పందించింది. బీజేపీ ఆరోపణలు పచ్చి అబద్ధాలు అంటూ ట్విట్టర్ వేదికగా ఘాటుగా
రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూడలేని ప్రతిపక్షాల నాయకులు కంటి వెలుగు శిబిరాల్లో ఉచితంగా కంటి పరీక్షలు చేయించుకొని ప్రగతి పనులను చూడాలని రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథో�
కరెంట్ తీగల్లో పవర్ ఉందో లేదో తెలుసుకోవాలంటే వాటిని పట్టుకుంటే తెలిసిపోతుందని, బండి సంజయ్కు అనుమానం ఉంటే ఆ తీగలను పట్టుకోవాలని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ సూచించారు.
Governor Tamilisai | గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ బీజేపీ నాయకురాలిలా వ్యవహరిస్తున్నారని టీఎస్ రెడ్కో చైర్మన్, బీఆర్ఎస్ సోషల్ మీడియా రాష్ట్ర కన్వీనర్ వై.సతీష్ రెడ్డి ఆరోపించారు.
Gutta Sukender reddy | దేశానికి మంచి భౌష్యత్తు ఇచ్చేలా ఖమ్మం సభ జరిగిందని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. దేశాన్ని లౌకికశక్తిగా ఉంచేలా ఖమ్మం సభ మార్గదర్శనం చేసిందన్నారు.
ఖమ్మంలో కనీవినీ ఎరుగని రీతిలో బీఆర్ఎస్ సభ విజయవంతమైతే కాంగ్రెస్, బీజేపీలు కడుపుమంటతో రగిలిపోతున్నాయని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు దుయ్యబట్టారు. ‘ఇసుకరాలనంత జనాలు వస్తే �
వచ్చే ఎన్నికల్లో బీజేపీకి తగిన గుణపాఠం చెప్పేందుకు మాదిగలంతా సిద్ధంగా ఉం డాలని టీఎస్ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ పిలుపునిచ్చా రు. గురువారం కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద�
మధ్యప్రదేశ్ బీజేపీ మంత్రి మహేంద్ర సింగ్ బెదిరింపులకు దిగారు. బీజేపీలో చేరతారా? లేక మీ ఇండ్లను బుల్డోజర్లతో కూల్చేయమంటారా? అంటూ వార్నింగ్లు ఇస్తున్నారు..