త్వరలో బీజేపీలోకి భారీగా చేరికలు ఉంటాయి. ఇతర పార్టీల నేతలు అనేకమంది టచ్లో ఉన్నారు. రాష్ట్రంలో కమలానికి తిరుగులేదు’ అంటూ ఆ పార్టీ నేతలు చెప్పేవన్నీ ఒట్టివేనని తేలిపోయాయి.
సీఎం కేసీఆర్ విజన్ ఉన్న నాయకుడని, ఆ విజన్తోనే తెలంగాణ మాదిరిగా దేశం కూడా అభివృద్ధి చెందుతుందని సంగారెడ్డి జిల్లా నారాయణ్ఖేడ్ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఎమ్మెల్యే క�
తెలంగాణ రాష్ట్రంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ కక్ష కట్టాడని, కక్షపూరిత విధానాలు మానుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు టీ శ్రీనివాసరావు హెచ్చరించారు.
సింగరేణి బొగ్గు గనుల పరిరక్షణ, కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా ఏర్పడిన టీబీజీకేఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సింగరేణి కార్మికులకు ఎమ్మెల్సీ కవిత శుభాకాంక్షలు తెలిపారు.
అంటే ఒంటె ఉద్యానవనంలోకి పోయినా ముండ్లచెట్ల కోసమే వెతుకుతుంది. అక్కడ సువాసననందించే ఎన్ని పుష్పరాజాలున్నా, మధుర ఫలాలున్నా వదిలి ముండ్లకోసమే దాని వెతుకులాట. అలాగే బీఆర్ఎస్ ప్రస్థానం విషయంలో సానుకూలతలు�
ప్రజాస్వామ్య భారతం గతంలో ఎన్నడూ చూడని గడ్డు పరిస్థితులను ప్రస్తుతం ఎదుర్కొంటున్నదని సుప్రీంకోర్టు న్యాయవాది, హక్కుల ఉద్యమకారుడు ప్రశాంత్ భూషణ్ ఆందోళన వ్యక్తం చేశారు.
దేశ సర్వముఖాభివృద్ధి కోసం 1950లో ‘పంచ’వర్ష ప్రణాళికలను తీసుకొచ్చారు. కానీ జాతి సంపదను కార్పొరేట్లకు, తన అనుయాయులకు దోచి పెట్టేందుకు నేడు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ‘పంచే’వర్ష ప్రణాళికకు పరోక్షంగా శ్రీ
తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశంలో ఎక్కడా లేవని, ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక విజన్తో ముందుకు సాగుతూ రాష్ర్టాన్ని బంగారు తెలంగాణగా తీర్చిదిద్దుతున్నారని విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రా�
దేశాన్ని ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా పూర్తిగా దిగజార్చి, అన్నివిధాల వెనుకబడిపోయేలా చేసిన మోదీ ప్రభుత్వాన్ని 2024 ఎన్నికల్లో ప్రజలు సాగనంపడం ఖాయమని సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ పేర్క
దేవరకద్ర నియోజకవర్గంలో చేపడుతున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులై బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నుంచి బీఆర్ఎస్లో చేరుతున్నారని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి అన్నారు.