ప్రజా ఆకాంక్షలకు దూరంగా పాలన సాగించే ప్రభుత్వాలను గద్దెదించి, మరో పార్టీకి పట్టం కట్టడం ప్రజలకు కొత్తేం కాదు. స్వాతంత్య్రం వచ్చిన నాటినుంచి నేటిదాకా ఈ దేశాన్ని కాంగ్రెస్ సహా ఇతర పార్టీలు పాలించాయి.
Uddhav Thackeray | ప్రత్యర్థి పార్టీలు ఏం చేసినా బీజేపీ నేతలు హిందూత్వ వ్యతిరేకి, దేశద్రోహి అనే ముద్ర వేస్తారని, హిందూత్వను వీడాలని డిమాండ్ చేస్తారని మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ థాకరే ఆ�
Mamata Banerjee | పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జి మరోసారి కేంద్రంలోని బీజేపీ సర్కారుపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రత్యర్థి పార్టీలపైకి కేంద్ర ప్రభుత్వం కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పుతుండటంపై ఆమె మండి
రానున్న పార్లమెంటు ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్లోని 80 లోక్సభ సీట్లలో బీజేపీ ఒక్క సీటు కూడా గెలిచే అవకాశం లేదని సమాజ్వాదీ పార్టీ అధినేత, మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ పేర్కొన్నారు.
పేదల అభ్యున్నతి సీఎం కేసీఆర్తోనే సాధ్యమని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి, ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ అన్నారు. మండలంలోని వెంపటి, గానుగుబండ గ్రామాల నుంచి 100మంది కాంగ్రెస్, బీజేపీ నాయక�
తెలంగాణ పల్లెల్లో కనపడుతున్న అభివృద్ధి 25 ఏండ్లుగా పాలిస్తున్న ప్రధాని నరేంద్రమోదీ సొంత రాష్ట్రం గుజరాత్లో కూడా లేదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు.
బీజేపీ, కాంగ్రెస్ పార్టీల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ప్రతి పక్షాల విమర్శలను తిప్పికొట్టాలని బీఆర్ఎస్ శ్రేణులకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సూచించారు.