బీజేపీ పాలిత కర్ణాటకలో సమ్మె సైరన్ మోగింది. సీఎం బొమ్మై ప్రభుత్వ తీరుకు నిరసనగా స్థానిక సంస్థలకు చెందిన ఔట్సోర్సింగ్ కార్మికులందరూ బుధవారం నుంచి నిరవధిక సమ్మెకు వెళ్లనున్నారు.
కర్ణాటక రుణాల ఊబిలో కూరుకుపోతున్నది. ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక వ్యయ క్రమశిక్షణను పాటించలేకపోతున్నది. సాధారణ పరిపాలన వ్యవహారాల నిర్వహణ కోసం రుణాలను తీసుకుంటుండటం రుణాలు పెరిగిపోవటానికి కారణమని ఆర్థి�
బీజేపీపై బీహార్ సీఎం, జేడీయూ నేత నితీశ్కుమార్ మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆ పార్టీతో మరోసారి జట్టు కట్టే అవకాశమే లేదని కరాఖండిగా చెప్పిన ఆయన.. బీజేపీతో మళ్లీ పొత్తు పెట్టుకోవడం కంటే చనిపోవ
దళితులు, వెనుకబడిన వర్గాలకు బీజేపీ వ్యతిరేకమని సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ విమర్శించారు. దళితులు, వెనుకబడిన వర్గాలకు హక్కులను, గౌరవాన్ని ఇవ్వడం ఇష్టం లేకనే కులగణన చేపట్టడం లేదని ఆయన ఆర�
‘రాష్ట్రంలో 24 గం టల కరెంట్ వస్తే రాజీనామా చేస్తానన్న బండి సంజయ్.. ఏ ఊరికి వస్తావో చెప్పాలి. వస్తే ని రూపించేదుకు మేం సిద్ధం’ అని బీఆర్ఎస్ జి ల్లా అధ్యక్షుడు, సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు సవాల్ విస�
బీజేపీలో వర్గవిభేదాలు తారాస్థాయికి చేరినట్టు తెలుస్తున్నది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కి, ఎమ్మెల్యే ఈటలకు మధ్య ఆధిపత్యపోరు పతాకస్థాయికి చేరినట్టు ఆ పార్టీ నేతలే చర్చించుకొంటున్నారు.
Nitish Kumar | బీహార్ ముఖ్యమంత్రి నితీశ్కుమార్ బీజేపీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాను చావనైనా చస్తానుగానీ బీజేపీతో మరోసారి పొత్తు పెట్టుకోనని తెగేసి చెప్పారు. బీహార్లో మహా కూటమి ప్రభుత్వాన్ని దెబ్బతీసేందుకు
భారత్లో ‘సనాతన ధర్మమే జాతీయ మతం’ అంటూ ప్రకటనలు చేస్తున్న యూపీ సీఎం యోగి తన దేవాలయ సందర్శనను ఎందుకు అడ్డుకున్నారని ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ మండిపడ్డారు