పర్యావరణహిత, సేంద్రియ సాగుకు ప్రోత్సాహం పేరుతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ‘పీఎం ప్రణామ్' పథకానికి సంబంధించి 2023-24 ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ కీలక విషయాలు వ
దేశం ఆర్థిక పరిస్థితి గాడి తప్పిపోతున్నా, భవిష్యత్తుపై భయాందోళనలు చెలరేగుతున్నా మోదీ ప్రభుత్వం బడ్జెట్లో పేద వర్గాలను విస్మరించిన తీరు దిగ్భ్రాంతిని కలిగిస్తున్నది. దేశంలో ద్రవ్యోల్బణం పెరిగిపోతున�
మన దేశంలో వరుసగా ఐదు సార్లు కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టిన వారిలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆరో మంత్రిగా రికార్డు సృష్టించారు. సీతారామన్ బుధవారం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన 2023-24
‘ద కింగ్ మస్ట్ కలెక్ట్ ట్యాక్సెస్ ఇన్ ఎకార్డెన్స్ విత్ ధర్మ (ధర్మం ప్రకారం.. రాజు తప్పనిసరిగా పన్నులు వసూలు చేయాలి)’.. బడ్జెట్ ప్రసంగంలో భాగంగా మహాభారతం శాంతిపర్వంలోని ఈ వ్యాఖ్యలను
కేంద్రంలో 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచే ప్రభుత్వ రంగసంస్థల అమ్మకాలపై కన్నేసింది. ప్రభుత్వరంగ సంస్థలు నష్టాల్లో ఉన్నాయన్న సాకు చెప్పి తెగనమ్మడమే పనిగా పెట్టుకున్నది.
గంభీరంగా సాగుతున్న బడ్జెట్ ప్రసంగంలో ఒక్కసారిగా నవ్వులు విరిశాయి.ఆంగ్లంలో అనర్గళంగా మాట్లాడే ఆమె ఒక పదం విషయంలో కాస్త తొట్రుపాటు పడ్డారు. అదే సభలో నవ్వులు పూయించింది.
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ దేశ బడ్జెట్లా కాకుండా కొన్ని రాష్ర్టాల బడ్జెట్గా ఉన్నది. తెలంగాణతోపాటు మరికొన్ని రాష్ట్రాలకు ఈ బడ్జెట్లో కేటాయింపులు అసలే లేవు. ‘సబ్ కా సాథ్..
గిఫ్ట్ సిటీకి ఈ పద్దులో పెద్ద ఎత్తునే దన్ను లభించింది. గుజరాత్ రాజధాని గాంధీనగర్లో సింగపూర్కు పోటీగా నిర్మించారంటున్న ఈ ఫైనాన్షియల్ హబ్లోగల వ్యాపార కార్యకలాపాలకు ఊతమిస్తూ తాజా బడ్జెట్లో కేంద్�
పీఎం కేర్స్ వెబ్సైట్కు ప్రభుత్వ డొమైన్.. కానీ, అది ప్రభుత్వ సంస్థ కాదు.
దీన్ని పీఎంవోనే నిర్వహిస్తున్నది..కానీ, ప్రభుత్వానికి చెందినది కాదు.
ఈ వెబ్సైట్ను పీఎంవోనే నడిపిస్తున్నది.
ప్రధాని, రాష్ట్రపతి పదవి ఇచ్చినా తాను బీజేపీలో చేరబోనని కాంగ్రెస్ నేత, కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్య తెలిపారు. మాగడిలో మంగళవారం ఓ ర్యాలీలో ప్రసంగిస్తూ.. అధికారం కోసమే కొన్ని పార్టీలు బీజేపీతో చేతులు కలు�
ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా? ఏ సమస్య వచ్చినా, ఏ విమర్శ వచ్చినా దానిని సూటిగా ఎదుర్కోకుండా దేశభక్తి, జాతీయవాదం పేరు చెప్పి తప్పించుకునే బీజేపీకి తగినట్లుగానే,
ఎన్నికల రాజకీయాల నుంచి నిష్క్రమిస్తున్నట్టు కర్ణాటక మాజీ సీఎం, బీజేపీ సీనియర్ నేత యెడియూరప్ప ప్రకటించారు. రానున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోనని తెలిపారు. అయితే రాష్ట్రమంతటా తిరిగి పార్టీన