‘బీజేపీకి అదానీ పవిత్రమైన ఆవు. అందుకే, వారు తమ పవిత్రమైన ఆవును కౌగిలించుకున్నారు. ప్రేమికుల రోజున మేము హగ్ చేసుకునేందుకు ఇతర ఆవులను మాకు వదిలేశారు’ అని సంజయ్ రౌత్ ఎద్దేవా చేశారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉదాసీనత వైఖరి కారణంగా రూ. 3.19 లక్షల కోట్ల జాతి సంపద వృథాగా ఖర్చయ్యింది. గడిచిన ఎనిమిదిన్నరేండ్ల కాలంలో కేంద్రం పరిధిలోని మొత్తం
Adhir Ranjan Choudhury | లోక్సభలో ఇవాళ రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ లోక్సభాపక్ష నేత అధిర్ రంజన్ చౌధురి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కారుపై తీవ్ర విమర్�
బీజేపీ మరోసారి తన రైతు వ్యతిరేక వైఖరిని బయటపెట్టుకొన్నది. పంట నష్టపోయిన రైతన్నలకు అండగా వారి రుణాలు మాఫీ చేయడం ఘోరమైన తప్పిదమన్నట్టుగా కర్ణాటకకు చెందిన బీజేపీ ఎంపీ,
ముఖ్యమంత్రి కేసీఆర్ చేపడుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై బీజేపీ, కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు.
Delhi Mayor elections: ఢిల్లీ మున్సిపాలిటీలో ఆప్, బీజేపీ మధ్య ఘర్షణ కొనసాగుతోంది. మేయర్ ఎన్నిక కోసం జరిగిన మూడవ సమావేశం కూడా అర్ధాంతరంగా ముగిసింది. ఆప్ ఆందోళనతో ఎన్నికను వాయిదా వేశారు.
రాష్ట్ర అభివృద్ధిలో భాగమైన ప్రతి ఒక్కరికీ మంత్రి కేటీఆర్ ప్రత్యేకంగా ధన్యావాలు తెలిపారు. ‘ప్రభుత్వ సంకల్పాన్ని, పరిపాలనా సంసరణలను సమర్థంగా అమలుచేసి, సంక్షేమాన్ని ప్రతి గడపకు, అభివృద్ధి
గతాన్ని పునశ్చరణ చేస్తూ, వర్తమానాన్ని విశ్లేషిస్తూ, రేపటి తెలంగాణ భవిష్యత్తుకు దారులు చూపిస్తూ మంత్రి కేటీఆర్ శనివారం అసెంబ్లీలో చేసిన ప్రసంగం ఆద్యంతం అత్యద్భుతంగా సాగింది.
అదానీ గ్రూపు సంస్థల్లో పెట్టుబడులు పెట్టి తీవ్రంగా నష్టపోయిన ఎల్ఐసీ, ఎస్బీఐ కార్యాలయాల ఎదుట ఈ నెల 6న నిరసనలకు దిగనున్నట్టు కాంగ్రెస్ చేసిన ప్రకటనపై ఎల్ఐసీ ఉద్యోగ సంఘాల జాయింట్ ఫ్రంట్ భగ్గుమంటున్�