త్రిపురలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమయింది. ఉదయం 7 నుంచి సాయంత్రం 4 గంటలవరకు పోలింగ్ కొనసాగనుంది. మొత్తం 60 స్థానాల్లో 259 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. వారిలో 20 మంది మహిళలున్నారు.
దేశంలో ఎమర్జెన్సీ విధించిన ఇందిరాగాంధీకి పట్టిన గతే బీజేపీ నేతృత్వంలోని మోదీ చీకటి పరిపాలనకూ పడుతుందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వీరభద్రం హెచ్చరించారు.
మోదీ గుజరాత్ సీఎంగా ఉన్న సమయంలో గోద్రా ఘటన అంశాలపై డాక్యుమెంటరీని విడుదల చేసిన బీబీసీ భారత కార్యాలయాలపై ఐటీ సోదాలు చేయించడాన్ని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు.
తన తప్పులు కప్పిపుచ్చుకునేందుకు కాషాయ పార్టీ సైన్యం వెనుక దాక్కుంటోందని జేడీ(యూ) నేత గులాం రసూల్ బలైవై ఆరోపించారు. భారత సైన్యంలో ముస్లింలకు 30 శాతం రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు.
ప్రపంచంలోనే అత్యంత పురాతన ప్రభుత్వ వార్తా ప్రసార సంస్థ. అత్యధికమంది శాశ్వత ఉద్యోగులు కలిగిన ప్రపంచంలోనే అతిపెద్ద మీడియా సంస్థ. ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాల్లోనూ ఉనికి. వార్తా ప్రసారానికి ముందు ఎనిమి�
బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధికి కృషి చేయాల్సిన అవసరం ఉందని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. మంగళవారం చేగుంట మండలం కర్నాల్పల్లి గ్రామానికి చెందిన బీజేపీ సర్పంచ్ గణపురం సంతోశ్రెడ్డి
ఊబిలో కూరుకుపోయిన వ్యక్తి.. బురద చెప్పులోడిని చూసి వెక్కిరించాడట! మోదీ ప్రభుత్వం తీరుచూస్తే అలాగే ఉంది. నిండా అప్పుల్లో కూరుకుపోయిన కేంద్రం.. తెలంగాణపై బురదజల్లే తీరుతో నవ్వులపాలవుతున్నది.
దేశాన్ని అధోగతిపాలు చేయడంలో కాంగ్రెస్, బీజేపీ దొందూ దొందేనని, అప్పుడు లైసెన్స్రాజ్ ఉంటే, ఇప్పుడు సైలెన్స్రాజ్ రాజ్యమేలుతున్నదని రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తార�