ఓ చిరుద్యోగి తన యజమాని ఏటా ఓ ఐదువందలైనా జీతం పెంచనిదే పనిచేయడు. పట్నంలో ఆటోవాలా పెట్రోల్ ధర పెరిగినప్పుడల్లా మీటర్ చార్జీ పెంచేస్తుంటాడు. అడ్డమీద కూలీ కూడా అక్కడి అవసరాన్ని బట్టి తన కూలి రేటును తానే ని�
దక్షిణాదిలో బీజేపీ అధికారంలో ఉన్న ఏకైక రాష్ట్రం కర్ణాటకలో మూడు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. కాంగ్రెస్-జేడీఎస్ కూటమిలో తిరుగుబావుటా ఎగురవేయించి, 2019లో అడ్డదారిలో అధికారం చేపట్టిన బీజేపీ సర్
మాజీ మంత్రి, ఏపీ రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ టీడీపీలో చేరికకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 23న చంద్రబాబు సమక్షంలో ఆయన టీడీపీలో చేరనున్నారు.
ఆదిలాబాద్ జిల్లా నుంచి కొనసాగుతున్న అంతర్రాష్ట్ర రాకపోకలు నిలిచిపోయాయి. ఆదిలాబాద్ జిల్లాలోని జైనథ్ మండలం తర్నం వాగుపై నిర్మించిన బ్రిడ్జికి పగుళ్లు ఏర్పడ్డాయి.
జేడీయూ అధినేత, బీహార్ సీఎం నితీశ్కుమార్పై ఇటీవల విమర్శలు చేస్తున్న పార్టీ పార్లమెంటరీ బోర్డు చైర్మన్ ఉపేంద్ర కుష్వాహా జేడీయూను వీడనున్నట్టు సమాచారం.
హుజూరాబాద్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేంద ర్ రానున్న ఎన్నికల్లో ఓడిపోతాననే భయంతోనే భరోసా యాత్ర చేస్తున్నారని ఉపసర్పంచ్ల ఫోరం మండలాధ్యక్ష�
ప్రతిపక్ష పార్టీలన్నీ ‘యునైటెడ్ ఫ్రంట్’గా ఏర్పడితేనే బీజేపీని వంద సీట్ల కంటే తక్కువకు తగ్గించవచ్చని నితీశ్ కుమార్ అభిప్రాయపడ్డారు. దీనిపై కాంగ్రెస్ త్వరగా నిర్ణయం తీసుకోవాలని ఆయన కోరారు.
Agriculture | దేశంలో వరుసగా ఒక్కో రంగాన్ని నాశనం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం.. ఇప్పుడు వ్యవసాయ రంగాన్ని ప్రైవేటు పరం చేసేందుకు ప్రయత్నిస్తున్నది. ఇటీవల ఈ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్డీఐ) భారీగా పెరుగ