ఆక్రమణల పేరిట పేదల ఇళ్లను తొలగిస్తున్న బీజేపీ పాలిత ఉత్తర ప్రదేశ్ రాష్టంలో పేదలైన తల్లీకూతుళ్లు ఆత్మహత్య చేసుకున్నా మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తన బృందాన్ని ఎందుకు పంపలేదని పశ్చిమ బెంగాల్ ము�
dharmapuri arvindభారతీయ జనతా పార్టీ తరపున దొంగ హామీలతో రైతులను మోసం చేసి ఎంపీగా గెలుపొందిన ధర్మపురి అర్వింద్ 2019, మే నెలలో పదవిని చేపట్టారు. కేంద్రంలోనూ రెండోసారి ఎన్డీయే సర్కారు కొలువుదీరింది.
బీజేపీయేతర ప్రభుత్వాలున్న అనేక రాష్ట్రాల్లో గవర్నర్లు రాష్ట్ర ప్రభుత్వాలతో తలపడుతున్న వేళ గవర్నర్ విధులపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. గవర్నర్లు ఎట్టిపరిస్థితుల్లో అక్కడి రాజకీయాల్లో వేల�
అబద్ధాలతో ప్రజలను మభ్యపెట్టడం.. అడ్డగోలుగా మాట్లాడి విషయాన్ని దారి మళ్లించడంలో తనకు తానే సాటి అని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మరోసారి నిరూపించుకొన్నారు. దేశ ఆర్థిక పరిస్థితిపై, కేంద్ర ప్రభు�
హత్యా రాజకీయాలను ప్రేరేపించేలా కర్ణాటక బీజేపీ మంత్రి అశ్వత్థ నారాయణ మాట్లాడారు. మాజీ సీఎం, కాంగ్రెస్ నేత సిద్ధరామయ్యను చంపేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
తన స్వార్థం కోసం తిన్నింటి వాసాలు లెక్కపెట్టే మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ను విమర్శించే అర్హత, స్థాయి లేదని ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాతా మధ�
ఏపీ బీజేపీకి మరో షాక్ తగిలింది. ఆ పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణ పార్టీకి రాజీనామా చేయడం సర్వత్రా చర్చనీయాంశమైంది. గురువారం గుంటూరులో ఆయన విలేకరులతో మాట్లాడుతూ తాను బీ
ప్రజలకు కావాల్సింది పేల్చేటోళ్లు, కూల్చేటోళ్లు కాదని, నిర్మించేటోళ్లు, పునాదులు తవ్వేటోళ్లు కావాలని హరీశ్రావు స్పష్టం చేశారు. పేల్చటోని చేతికో.. కూల్చెటోనీ చేతికో పోతే తెలంగాణ ఆగమైతదని హరీశ్ రావు అన్�
బెంగాల్ సీఎం మమతా బెనర్జీతో ఆ రాష్ట్ర గవర్నర్ సీవీ ఆనంద్ బోస్ సత్సంబంధాలు కొనసాగించడంపై బీజేపీ కలత చెందింది. గత గవర్నర్, ప్రస్తుత ఉప రాష్ట్రపతి జగదీప్ ధంకర్ మాదిరిగా సీఎం మమతా బెనర్జీతో ఆయన కయ్యాలక�
ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీకి (బీజేపీ) భారీ ఎదురుదెబ్బ తగిలింది. సీనియర్ నేత, మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను పార్టీ జాతీయ అధ్�
త్రిపురలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతున్నది. ఉదయం నుంచే భారీ సంఖ్యలో ఓటర్లు పోలింగ్ స్టేషన్ల వద్ద బారులుతీరారు. సీఎం మాణిక్ సాహా అగర్తలాలో తన ఓటుహక్కు వినియోగించుకున్నారు.