రాష్ట్ర బడ్జెట్ సమావేశాల ప్రారంభంలో అసెంబ్లీలో గవర్నర్ చేసిన ప్రసంగంపై బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలు సిగ్గుచేటని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు.
తమిళనాడులో మిత్రపక్షాలుగా ఉన్న అన్నాడీఎంకే, బీజేపీ మధ్య దూరం పెరుగుతున్నది. బీజేపీ మార్క్ రాజకీయాలు అన్నాడీఎంకేకు బోధపడినట్టు కనిపిస్తున్నది. తాజాగా అన్నాడీఎంకే నేత, మాజీ మంత్రి పొన్నియన్ బీజేపీపై త
మహారాష్ట్ర శాసనమండలి ఎన్నికల్లో అధికార బీజేపీ కూటమికి భారీ ఎదురుదెబ్బ తగిలింది. మొత్తం అయిదు స్థానాల్లో ప్రతిపక్ష మహా వికాస్ అఘాడీ(ఎంవీఏ) మూడు స్థానాలను గెలుచుకుంది. బీజేపీ సిట్టింగ్ సీటైన అమరావతి పట�
కూలీల కడుపు నింపే మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి గ్రామీణ హామీ పథకం (ఎంఎన్ఆర్ఈజీఏ)పై కేంద్రం కక్ష సాధింపునకు దిగింది. గ్రామీణ ప్రాంతాల్లో నిరుపేదలను ఆదుకోవడంలో ఈ పథకం కీలక భూమిక పోషిస్తున్నది.
బీజేపీకి బీఆర్ఎస్సే ప్ర త్యామ్నాయమని, కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా విఫలమైందని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.
బీఆర్ఎస్ పార్టీ తోనే దేశ ప్రగతి సాధ్యమని ఆదిలాలబాద్ డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ రాష్ట్రంలో అన్ని వర్గాలకు అవసరమైన పథకాలు అమలుచేస్తూ యావత్ దేశం తెలంగాణ వైపు చూసేలా చేశ�
మహారాష్ట్రలో బీజేపీకి గట్టి షాక్ తలిగింది. బీజేపీ, ఆ పార్టీ సైద్ధాంతిక గురువుగా భావించే రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆరెస్సెస్)కు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే నాగ్పుర్లో ఘోర ఓటమి పాలైంది.
అన్నాడీఎంకే కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆ పార్టీ ఏర్పాటు చేసిన పోస్టర్ నుంచి బీజేపీని తొలగించారు. బీజేపీ గుర్తు, ప్రధాని మోదీ, ఇతర నేతల ఫొటోలు అందులో లేవు.
బడ్జెట్ ప్రసంగంలో నిర్మల చెప్పిన చాణక్యనీతి వాక్యం అదే చెప్తున్నది. ‘కార్యం పురుషకారేణ, లక్ష్యం సంపద్యతే’... మానవ ప్రయత్నం గట్టిగా ఉంటే, లక్ష్యం తప్పక సిద్ధిస్తుంది!!
కేంద్రం బుధవారం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఉమ్మడి జిల్లాకు మళ్లీ రిక్తహస్తమే మిగిలింది. అభివృద్ధికి సంబంధించి ఏ ఒక్క అంశంపైనా స్పష్టతనివ్వలేదు. ఎక్కడా కనీస కేటాయింపులు లేవు. ట్రిపుల్ ఐటీ,
వచ్చే ఆర్థిక సంవత్సరం(2023-24) మరిన్ని అప్పులు చేయాలని మోదీ సర్కారు లక్ష్యంగా పెట్టుకున్నది. ఈ క్రమంలోనే డేటెడ్ సెక్యూరిటీల నుంచి రికార్డు స్థాయిలో రూ.15.4 లక్షల కోట్ల రుణాల సమీకరణకు యోచిస్తున్నది.
ఈ రాజకీయ ఉద్ధండులు ఇంత కఠినంగా మాట్లాడారంటే, రాజకీయ వర్గాలలో బీజేపీ పట్ల ఎంత ఏహ్యత ఉన్నదో తెలుస్తున్నది. వీరి మాటల్లో కాఠిన్యం, అంతకు మించిన ఆక్రోశం ధ్వనిస్తున్నది. బీజేపీ అంటే రాజకీయ వర్గాలలో నెలకొన్న అ�
పర్యావరణహిత, సేంద్రియ సాగుకు ప్రోత్సాహం పేరుతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ‘పీఎం ప్రణామ్' పథకానికి సంబంధించి 2023-24 ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ కీలక విషయాలు వ