ఢిల్లీ శివార్లలో రక్తతర్పణం గావించి కేం ద్ర ప్రభుత్వం నిర్దయగా రుద్దాలనుకు న్న మూడు నల్ల చట్టాలను వెనక్కి తీసుకునేలా వీరోచిత పోరాటం గావించిన భారత కిసాన్లు సక్రమమైన సవ్య దిశను ఎన్నుకోనున్నారా? మారుతున్
దేశంలో బీజేపీ ప్రభుత్వాన్ని సాగనంపాల్సిన తరుణం వచ్చిందని, ఆ పార్టీ అధికారంలో ఉంటే పేదలు మరింత పేదలుగా మారుతారని, కేంద్రంలో ఉన్నది కార్పొరేట్ల ప్రభుత్వమని కేరళ సీఎం పినరాయి విజయన్ చెప్పారు.
కేంద్రంలో మతతత్వ బీజేపీని గద్దె దించేందుకే తాము కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్కు సంపూర్ణ మద్దతు ఇస్తున్నామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం స్పష్టం చేశారు.
141 కోట్ల 70 లక్షల జనాభాతో ప్రపంచంలోనే అతిపెద్ద జనాభా ఉన్న దేశంగా భారత్ చైనాను అధిగమించిన రోజే.. ‘తెలంగాణ మాడల్' ఆవశ్యకతను, ప్రాధాన్యాన్ని భారతదేశం మరింతగా గుర్తించటం విశేషం.
ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో తన (ఎల్జీ) వల్లే బీజేపీకి 104 సీట్లు వచ్చాయని, లేకుంటే 20 సీట్లు కూడా వచ్చేవి కాదని లెఫ్టినెంట్ గవర్నర్ (ఎల్జీ) సక్సేనా తనతో అన్నట్టు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు.
దేశంలోని రాజకీయ పార్టీలన్నీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. మంగళవారం చిలుకూరులో మాజీ ఎమ్మెల్యే దొడ్డా నర్సయ్య వర్ధంత�
మతతత్వ పునాదులపై నిర్మించుకున్న బీజేపీ అస్థిత్వం ఖమ్మం సభతో పటాపంచలు కానున్నదని రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి స్పష్టం చేశారు. ఆ పార్టీ పతనం ఖమ్మం నుంచే ప్రారంభమవుతుందని జోస్యం చ�
ఖమ్మంలో ఈనెల 18న జరిగే బీఆర్ఎస్ బహిరంగ సభతో దేశంలో బీజేపీ పతనం ప్రారంభమవుతుందని సభ ఇన్చార్జి, రాష్ట్ర ఆర్థిక, వైదారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాకు బీజేపీ ఏం చేసిందని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు.. నేను అడిగే నాలుగు ప్రశ్నలకు కేంద్ర మంత్రి కిషన్రెడ్డి సమాధానం చెప్పాలి... బీఆర్ఎస్ను విమర్శించే నైతిక హక్కు బీజేపీకి ఎక్