అధికారం కోసం ఇతర పార్టీలకు జంప్ చేస్తున్న ఓ నేత బీజేపీలో తిష్టవేశాడు. పాలమూరు ఎంపీ, ఉమ్మడి జిల్లాలో ఏదో ఒక చోట తన కొడుక్కి ఎమ్మెల్యే టికెట్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాడు. రాజ్యసభ సీటు ఆశించగా మొండి
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్రెడ్డి సర్పంచ్ల గురించి మాట్లాడటం సిగ్గుచేటని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్రావు విమర్శించారు.
సిరిసిల్ల సహకార విద్యుత్తు పంపిణీ సంఘం (సెస్) ఎన్నికల్లో 15 డైరెక్టర్ పదవులన్నింటినీ బీఆర్ఎస్ గెలువడం ట్రైలర్ మాత్రమేనని.. మున్ముందు అసలు సినిమా చూపిస్తామని రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖల మంత
కశ్మీరీ పండిట్ల కన్నీటి గాథపై వచ్చిన సినిమాతో లబ్ధి పొందిన కేంద్రంలోని బీజేపీ సర్కారు వాస్తవానికి వారి సమస్యలను పరిష్కరించే చిత్తశుద్ధిని కనబరచడం లేదు.
దేశంలో రవాణా రంగ కార్మికుల పొట్టను కొట్టేందుకు కేంద్రం దుర్మార్గమైన కొత్త చట్టాన్ని తీసుకువచ్చిందని ఏఐఆర్టీడబ్ల్యూఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు వీరయ్య అన్నారు.
ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పీఠాన్ని అడ్డదారుల్లో దక్కించుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నదని ఆరోపిస్తూ ఆ పార్టీ కేంద్ర కార్యాలయం ముందు ఆప్ నేతలు సోమవారం ధర్నాకు దిగారు
తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్తోనే గ్రామాల రూపురేఖలు మారాయని, రానున్న రోజుల్లో దేశంలో బీఆర్ఎస్తోనే మార్పు సాధ్యమని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు.
బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ ఆ పార్టీకి గుడ్బై చెప్తారా? ఇటీవల ప్రభుత్వ విధానాలు, ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వ పాలనా తీరుపై విమర్శలు గుప్పిస్తున్న వరుణ్ గాంధీ వైఖరిని గమనిస్తే త్వరలోనే ఆయన పార్టీ మారటం ఖ�
కేంద్రంలో బీజేపీకి మరోసారి అధికారమిస్తే రాజ్యాంగ పీఠిక నుంచి లౌకిక, ప్రజాస్వామ్యవాదాన్ని తొలగించే ప్రమాదముందని తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్ అన్నారు.
అభివృద్ధి, సంక్షేమ పథకాలతో సీఎం కేసీఆర్ అన్ని వర్గాల ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకుంటూ పాలన సాగిస్తున్నారని, ఇది ఓర్వలేని కేంద్రంలోని బీజేపీ సర్కారు రాష్ట్రంపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నదని రాష్ట�