రాష్ట్రంలో మరో కుట్రకు తెరలేసింది.. నీచ రాజకీయాలకు మంత్రాంగం నడుస్తున్నది.. ఉద్రిక్తతలు సృష్టించేందుకు కమలం, కాంగ్రెస్ ఒక్కటయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు కుయుక్తులు పన్నుతున్నాయ�
నాటి ప్రధానిని మౌన్ మోహన్సింగ్గా అభివర్ణించారు. మన్మోహన్సింగ్ అత్యంత బలహీనమైన ప్రధాని అని, తాను 56 ఇంచుల ఛాతి గల బలవంతుడనని, విధాన నిర్ణయాలతో ఆర్థిక చక్రాన్ని పరుగెత్తిస్తానని, తద్వారా ఆర్థిక అభివృ�
“రైల్వే ఓవర్ బ్రిడ్జిల విషయంలోనూ ఎంపీ అర్వింద్ అబద్ధాలు ఆడుతుండు. మాధవనగర్ ఆర్వోబీ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వ ఖర్చు బారాణా అయితే, కేంద్రానికి చారాణా కూడా లేదు. సీఎంను ఒప్పించి రూ.63 కోట్లు మంజూరు చే
దేశ భవిష్యత్ యువతపైనే ఆధారపడి ఉందని, బీజేపీ పాలనతో విసుగెత్తిన యువతరం బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతున్నదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు.
సీఎంకు సిట్ సీడీల రూపంలో మెటీరియల్ ఇచ్చిందని జడ్జి పొరబడ్డారు. సీఎం మీడియా సమావేశం నిర్వహించిన తర్వాతే సిట్ ఏర్పాటైందన్న విషయాన్ని జడ్జి విస్మరించారు.
ముషీరాబాద్ నియోజకవర్గానికి చెందిన బీజేపీ మహిళా మోర్చా మాజీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ విజయలక్ష్మి తన అనుచరులతో కలిసి బుధవారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనను మెచ్చే ప్రతిపక్ష నాయకులు, ప్రజలు స్వచ్ఛందంగా బీఆర్ఎస్లో చేరుతున్నారని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. బుధవారం క్యాంపు కార్యాలయం�
Badugula Lingaiah yadav | కంటి వెలుగు కార్యక్రమం పేదలకు వరం లాంటిదని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు. పేదలంతా ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రాష్ట్ర ప్రజల తరఫున
Biplab Deb | త్రిపుర మాజీ సీఎం, బీజేపీ ఎంపీ బిప్లబ్ దేవ్ (Biplab Deb) ఇంటిపై దుండగులు దాడికి పాల్పడ్డారు. ఉదయ్పూర్లోని బిప్లబ్ దేవ్ ఇంట్లో ఆయన తండ్రి సంవత్సరికంలో భాగంగా ఏటా యజ్ఞయాగాదులు