జనాల నుంచి, జన జీవితం నుంచి పుట్టుకొచ్చిన ప్రత్యామ్నాయ రాజకీయ శక్తులు నేడు సంప్రదాయక వామపక్షాలతో జత కడుతున్నాయి. వాటి అనుభవాలను, నిర్మాణ సామర్థ్యాలను కలగలుపుకుని తమ తమ దేశాలలో సరికొత్త ఆర్థిక నమూనాల అమల
మధ్యప్రదేశ్లో వచ్చే ఏడాది చివరిలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. కాంగ్రెస్లో తిరుగుబావుటా ఎగురవేయించి అడ్డదారిలో అధికారం చేజిక్కించుకున్న బీజేపీకి ఓటమి భయం పట్టుకున్నది.
తెలంగాణలో రైతులు కల్లాలు నిర్మించుకో వడమే తప్పా.. ఇతర రాష్ట్రల్లో చేపలను ఆరబెట్టుకోవడానికి డబ్బులు ఇస్తారు.. కానీ తెలంగాణలో నిర్మించుకున్న కల్లాలకు నిధులు ఇవ్వరా.. అని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఆదిల�
బీఆర్ఎస్ ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు, చేపడుతున్న అభివృద్ధిని చూసి జీర్ణించుకోలేక బీజేపీ నాయకులు చేస్తున్న దుష్ప్రచారాలను ఎప్పటికప్పుడు ఎండగట్టాలని ధర్పల్లి జడ్పీటీసీ సభ్యుడు బాజిరెడ్డ
నిజామాబాద్ జిల్లా వేల్పూర్, మోర్తాడ్ మండలాల నుంచి బీజేపీ, కాంగ్రెస్, బీఎస్పీలకు చెందిన వార్డు సభ్యులు, నాయకులు, యూత్ సభ్యులు సుమారు రెండు వందల మంది శనివారం మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి సమక్షంలో బీఆ�
కేంద్ర ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తూ ప్రలోభాలకు గురిచేస్తున్నదని, బీఆర్ఎస్తో కలిసి మతోన్మాద బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన�
దేశంలో రైతు జోలికి వచ్చిన ప్రభుత్వాలు ఇప్పటి వరకు నిలబడిన చరిత్ర లేదని, త్వరలోనే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి కూడా అదే గతి పడుతుందని ఎమ్మెల్యే చిట్టెం అన్నారు.