తొమ్మిదేండ్లలో సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, చేసిన అభివృద్ధి పనులతో ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి పట్టం కడతారని, ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించాలని జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్షిండే కార్�
విద్యుత్ గరిష్ట డిమాండ్ (పీక్ డిమాండ్) వేళల్లో వాడిన కరెంటుకు 20 శాతం చార్జీలు పెంచాలంటూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ముమ్మాటికి ఆర్థిక ద్రోహానికి పాల్పడటమేనని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్
కాంగ్రెస్ నేత, రాహుల్ సోదరి ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) సత్యాగ్రహంలో పాల్గొని నరేంద్ర మోదీ సారధ్యంలోని బీజేపీ సర్కార్ లక్ష్యంగా తీవ్ర విమర్శలు గుప్పించారు.
CM KCR | దేశంలో పెట్టుబడుల రాకను అడ్డుకొంటున్న ఆ అదృశ్య శక్తి మరేదో కాదు.. అధికార బీజేపీ ప్రభుత్వమే. అంటే సర్కారు అసమర్థ, అనాలోచిత,ముందుచూపులేని విధానాలే.. పెట్టుబడులు రాకపోవడానికి కారణం. ఇది ఎవరో అన్న మాట కాదు..
ప్రజల కోసం పనిచేసేది భారత రాష్ట్ర సమితి ఒక్కటేనని, చేసిన అభివృద్ధి పనులు, అమలు చేసిన సంక్షేమ పథకాలు బీఆర్ఎస్ను అధికారంలోకి తెస్తాయని ప్రభుత్వ విప్గంప గోవర్ధన్ అన్నారు. తొమ్మిదేండ్ల క్రితం తెలంగాణ ఎ�
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కు సీఆర్పీసీ 91 కింద సిట్ శనివారం రెండోసారి నోటీసు జారీచేసింది. ఆదివారం ఉదయం 11 గంటలకు కార్యాలయం లో సిట్ ఎదుట హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నది.
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అనర్హత కేసులో ఫిర్యాదుదారుడు బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేశ్ మోదీ గురించి ఆసక్తికర విషయాలు బయటికొచ్చాయి. గతంలో అతని ఇంటి పేరు ‘భూత్వాలా’. అయితే 1988లో ఆయన తన ఇంటిపేరును మోదీగా మార�
కర్ణాటక అసెంబ్లీకి (Karnataka Assembly Elections)త్వరలో ఎన్నికలు జరుగునున్నాయి. ఇంకా నోటిఫికేషన్ వెలువడనప్పటికీ రాజకీయ పార్టీలు ఎన్నికలకు సన్నద్ధమవుతున్నాయి. ఇప్పటికే ఎన్నికల ప్రచారం ప్రారంభించాయి. ఈ క్రమంలో కాంగ్రెస�
హైదరాబాద్లోని ఇందిరాపార్ వద్ద శనివారం బీజేపీ నిర్వహించతలపెట్టిన మహాధర్నాకు హైకోర్టు షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. ధర్నాలో 500 మందికి మించి పాల్గొనకూడదని, అందులో పాల్గొనే జాతీయ, రాష్ట్రస్థాయి నాయకుల వ
ప్రతిపక్షాల నిరసనల నడుమే పార్లమెంట్ ఉభయ సభలు పలు కీలక బిల్లులకు ఆమోదం తెలిపాయి. సభ ఆర్డర్లో లేకున్నా కీలక బిల్లులపై ఎలాంటి చర్చ లేకుండా మూజువాణి ఓటుతో బిల్లులకు ఆమోదం వేశారు. లోక్సభ ప్రారంభం కాగానే భ�
‘దొంగలందరికీ మోదీ అనే ఇంటిపేరు ఎందుకుంటోంది?’ అంటూ నాలుగేండ్ల కింద రాహుల్గాంధీ ఓ సభలో వ్యాఖ్యానించారు. దీనిపై నేరపూరిత పరువునష్టం కింద గుజరాత్లో ఒక జడ్జి రాహుల్కు రెండేండ్ల జైలు శిక్ష విధించారు.
ఆచూకీ లేకుండా పోయినవారైనా, తప్పిపోయిన పశువులు, పెంపుడు జంతువులు కానీ, సొమ్ములు, నగదు, వస్తువుల చోరీ జరిగినా అవి ఎక్కడున్నాయో తెలుసుకునేందుకు గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ మూఢనమ్మకాలను విశ్వసించే జనం ఏ మం
లౌకిక శక్తులన్నింటినీ కలుపుకొని వచ్చే ఎన్నికల్లో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దింపడమే లక్ష్యమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు.