పశ్చిమబెంగాల్పై కేంద్రం చూపుతున్న వివక్షను నిరసిస్తూ తాను 29 నుంచి రెండు రోజులపాటు ధర్నా చేపట్టనున్నట్టు ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ మంగళవారం ప్రకటించారు.
మత చిచ్చు పెట్టటమే అధికారానికి దగ్గరి దారి అనీ, జాతి సంపదను కొందరు కార్పొరేట్ గద్దలకు పంచి పెట్టటమే ఆర్థిక విధానం అనీ అనుకునే వాళ్లు దేశాన్ని ఏలుతున్న సమయం ఇది.
బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనాలకు సన్నద్ధమవుతోంది. అధిష్టానం ఆదేశించడంతో గ్రామ, మండల, నియోజకవర్గాల వారీగా నిర్వహించేందుకు పార్టీ ముఖ్య నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు సోమవారం హనుమకొండ, వరంగల్�
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీ గడ్డపై కాలుమోపితే తన్ని తరిమికొడతామని ఓయూ ఐక్య విద్యార్థి సంఘాల సంఘటన్ అల్టిమేటం జారీ చేసింది.
అత్యున్నతమైన గవర్నర్ వ్యవస్థకు కళంకం తీసుకురావొద్దని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్కు రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతిరాథోడ్ విజ్ఞప్తి చేశారు.
‘ఇంట్లో ఎన్నో అనుకుంటాం. ఇంటిమీదికి ఇతరులు వస్తే మాత్రం ఇంట్లో ఉన్నవాళ్లమంతా ఏకమవుతాం’ అని బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాలు నిరూపిస్తున్నాయి. ‘మనమంతా బలగం. మన బలం కేసీఆర్' అని బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల �
మోదీ 2014లో అధికారం చేపట్టిన వెంటనే ప్రణాళిక సంఘాన్ని రద్దు చేసి నీతి ఆయోగ్ను ఏర్పాటు చేశారు. అటవీ చట్టాలను, భూసేకరణ చట్టాలను కార్పొరేట్ కంపెనీలకు అనుకూలంగా మార్చారు.
రాష్ట్రంలో ప్రముఖమైన బతుకమ్మ పండుగను జాగృతి ద్వారా ప్రపం చపటం మీద నిలిపిన వ్యక్తి కల్వకుంట్ల కవిత. జాగృతి ద్వారా సాహితీ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు అనేక చారిత్ర క పుస్తకాలను ప్రచురించార
పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గ బీజేపీలో విభేదాలు తార స్థాయికి చేరాయి. ‘బీ’ థర్మల్ విద్యుత్తు కేంద్రాన్ని విస్తరించాలని బీజేపీ రాష్ట్ర నాయకుడు కౌశిక్హరి సోమవారం రామగుండంలో నిర్వహించిన దీక్షల
తన కొడుకుతో ఉన్న వివాదాన్ని పరిష్కరిస్తామని చెప్పి ఇద్దరు బీజేపీ నాయకులు.. తన ఇంటి జాగ, ఇల్లు గుంజుకొని మోసం చేశారని, న్యాయం అడిగితే చంపుతామని బెదిరిస్తున్నారని బాధితురాలు షమీం సుల్తానా ఆరోపించింది.
BJP |రాష్ట్ర బీజేపీలో బండి సంజయ్, ధర్మపురి అర్వింద్ మధ్య ఆధిపత్య పోరు ఇంకా కొనసాగుతూనే ఉన్నది. ప్రస్తుతానికి బయటికి కనిపించకపోయినా అంతా నివురుగప్పిన నిప్పులాగానే ఉన్నదని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి
మాజీ ఎమ్మెల్యే, రాజకీయ చాణక్యుడైన చల్లా వెంకట్రామిరెడ్డి బీఆర్ఎస్లో చేరడంతోనే సీఎం కేసీఆర్ ఆయనను ఎమ్మెల్సీ ఇవ్వడంతో నడిగడ్డలో రాజకీయం వేడెక్కింది. దీంతో విపక్షాలు చేపట్టిన దుష్ప్రచారానికి తెరపడిం