స్వరాష్ట్రంలో తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో దూసుకెళ్తుంటే కొంత మంది నాయకులకు కంటగింపుగా ఉందని, ఈ ఎనిమిదేళ్లలో సృష్టించిన సంపదను, కట్టిన ప్రాజెక్టులను, ఇతర వనరులను కొల్లగొట్టి.. ఆంధ్రాకు తరలించ�
యుద్ధ విద్యల్లో చివరిదైన దండాన్ని మాత్రమే నమ్ముకుని బీజేపీ దేశమంతా అరాచకీయం చేస్తున్నది. బీజేపీ ఎన్నెన్ని ప్రభుత్వాలను ఎట్లా కూలదోసిందో కొత్తగా ఏకరువు పెట్టడం లేదు. షర్మిలకు తన అన్నతో ఉన్న గట్టు పంచాయ�
Minister Indrakaran reddy | రైతుల పట్ల కేంద్ర వ్యవహరిస్తున్న తీరు దారుణంగా ఉందని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. కేంద్ర రైతు వ్యతిరేఖవిధానాలపై రైతులు, సామాన్య ప్రజలు పోరాడాలని పిలుపునిచ్చారు.
బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్లో మధ్యాహ్న భోజన పథకం అమలు అస్తవ్యస్థంగా తయారైంది. యోగి సర్కార్ నిధులు విడుదల చేయకపోవడంతో పాటు మధ్యాహ్న భోజన కార్మికులకు గత ఆర్నెల్లుగా వేతనాలు చెల్లించడం లేదు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్లు, విదేశీ శక్తులకు జాతీయ ఆస్తులను అమ్ము తూ దేశానికి అన్యాయం చేస్తున్నదని సీఐటీయూ 4వ రాష్ట్ర మహాసభల్లో జాతీయ అధ్యక్షురాలు కే హేమలత అన్నారు.
Tejashwi Yadav | దేశంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ (బీజేపీ)పై రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) అగ్ర నాయకుడు, బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్.. మరోసారి
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్పై జేడీఎస్ నేత, కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. జేడీఎస్ పార్టీ, మాజీ ప్రధాని దేవెగౌడ కుటుంబాన్ని ఉద్దేశించి వ్యాఖ్యలు చేయడంతో ప�
బీఆర్ఎస్ లోకి చేరికలు జోరందుకున్నాయి. సీఎం కేసీఆర్ సర్కార్ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ప్రధాన పార్టీలకు చెందిన నాయకులు, కార్య కర్తలు పెద్ద ఎత్తున బీఆర్ఎస్లో చేరుతున్నారు.
బీఆర్ఎస్ అభివృద్ధిని చూసి ఓర్వలేక బీజేపీ దుష్ర్పచారం చేస్తున్నదని బీఆర్ఎస్ తాండూరు పట్టణ అధ్యక్షుడు నయీం, మున్సిపల్ వైస్ చైర్పర్సన్ దీప అన్నారు.
ఈ పార్లమెంట్ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లును పెట్టకపోతే బీజేపీ భూస్థాపితం చేస్తామని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్, జాతీయ అధ్యక్షుడు మేడి పాపన్న హెచ్చరించారు.