అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే వర్గీకరణ చేస్తామని నమ్మించి ద్రోహం చేసిన బీజేపీతో తాడో పేడో తేల్చుకోవడానికి మాదిగ జాతి సిద్ధం కావాలని ఎమ్మార్పీస్ రాష్ట్ర అధ్యక్షుడు గోవిందు నరేశ్ మాదిగ పిలుపునిచ�
Bhupendra Patel | గుజరాత్లో బీజేపీ ప్రభుత్వం కొలువుదీరింది. ఆ రాష్ట్ర 18వ ముఖ్యమంత్రిగా భూపేంద్ర భాయ్ పటేల్ రెండోసారి ప్రమాణం చేశారు. సోమవారం గాంధీనగర్లోని కొత్త సెక్రటేరియట్ భవనంలో జరిగిన కార్యక్రమంలో గవర్న
Bhupendra Patel | గుజరాత్ ముఖ్యమంత్రిగా భూపేంద్ర భాయ్ పటేల్ మరోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది ముందు తొలిసారి సీఎంగా బాధ్యతలు చేపట్టారు. తాజా జరిగిన ఎన్నికల్లో
బీఆర్ఎస్ ఏర్పాటుతో బీజేపీ నేతల్లో వణుకు పుడుతోందని సుడా చైర్మన్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు పేర్కొన్నారు. మండల కేంద్రంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడార�
మండలంలోని చిమిర్యాల గ్రామానికి చెందిన బీజేపీ మాజీ సర్పంచ్ గడ్డం స్వామి, శివశంకర్ గౌడ్, మర్రి కృష్ణ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి సమక్షంలో హైదరాబాద్లోని ఆయన నివాసంలో బీఆర్ఎస్ పార్టీలో చేర�
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అనుసరిస్తున్న విధానాలు దేశ ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రమాదకరమని సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున్రెడ్డి అన్నారు.
HD Kumaraswamy | కర్ణాటకలో అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలకు జేడీఎస్సే సరైన ప్రత్యామ్నాయమని ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ నేత హెచ్డీ కుమారస్వామి
బీజేపీని ఎదుర్కొనే సత్తా ఒక్క భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)కే ఉన్నదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. దేశంలో బీజేపీ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల ను ప్రజలకు అర్థమయ్యేలా �
దేశంలో తెలంగాణ రాష్ర్టాన్ని రోల్ మాడల్గా తీర్చిదిద్దిన సీఎం కేసీఆర్ దేశాన్ని కూడా ప్రపంచంలో ఆదర్శంగా నిలబెట్టడానికి బీఆర్ఎస్ పార్టీని స్థాపించారని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన�