మాదిగల చిరకాల కోరిక, న్యాయమైన డిమాండ్ అయిన ఎస్సీల వర్గీకరణ సమస్యను పరిష్కరించకుండా మోసం చేసిన బీజేపీకి తగిన బుద్ధి చెప్తామని ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ హెచ్చరించారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు రావాల్సిన నిధులను ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నదని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు.
హర్యానా జిల్లా పరిషత్ ఎన్నికల్లో అధికార బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న రాష్ట్రంలో ఆ పార్టీకి ప్రజలు దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు.
Vinay bhaskar | బండి సంజయ్ది అహంకార, కుట్రపూరిత యాత్ర అని ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ అన్నారు. పాదయాత్ర పేరుతో ప్రజలను రెచ్చగొడుతున్నాడని ఆగ్రహం వ్యక్తంచేశారు. దమ్ముంటే
అభివృద్ధి, సంక్షేమాన్ని నచ్చి టీఆర్ఎస్లోకి వలసలు కొనసాగుతున్నాయని విప్, ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ అన్నారు. కూకట్పల్లి డివిజన్ హనుమాన్నగర్కు చెందిన సుమారు వంద మంది బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నేతలు
MalliKharjuna Kharge | కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పరోక్షంగా అధికార బీజేపీపై ఆగ్రహం వ్యక్తంచేశారు. తాము స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం,