బీజేపీ పాలిత రాష్ర్టాల్లో రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఇటీవల మధ్యప్రదేశ్లో ఎరువుల కోసం తొక్కిసలాట జరిగి రైతులు మరణించిన ఘటనలు చోటుచేసుకున్నాయని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావ�
ఎస్సీ వర్గీకరణను జాప్యం చేస్తున్న బీజేపీపై యుద్ధం చేస్తామని, ప్రతి పల్లెలో ఆ పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తామని టీఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మేడి పాపయ్య, రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్,
బీజేపీలో అంతర్గత కుమ్ములాటలు తారా స్థాయికి చేరాయా? అవే హిమాచల్ప్రదేశ్లో ఓటమికి కారణమయ్యాయా? అంటే అవునంటున్నారు రాజకీయ విశ్లేషకులు. గుజరాత్లో గెలిచినా, పార్టీలో అంతర్గత విభేదాల వల్లే హిమాచల్ప్రదేశ�
Gujarat | కూతురి కాలేజీ ఫీజు కట్టలేక ఓ తండ్రి ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన గుజరాత్లోని తాపీలో జరిగింది. గొద్ధా గ్రామానికి చెందిన బాకుల్ పటేల్ అనే వ్యక్తి ఈ నెల 15న క్రిమీ సంహారక మందు తాగి
బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మైన్పురి జిల్లాలో లలూపూర్ ఒక గ్రామం. జనాభా 2 వేలు. జిల్లా కేంద్రానికి కేవలం 5 కిలోమీటర్ల దూరంలో ఈ గ్రామం ఉంటుంది. వ్యవసాయం గ్రామీణుల ప్రధాన వృత్తి. అయితే, గడిచిన 20 ఏ