రాజ్యాంగబద్ధ గవర్నర్ పదవిలో ఉన్నవారు నిష్పాక్షికంగా వ్యవహరించాలి. ఎలాంటి రాజకీయ జోక్యం లేకుండా ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. గవర్నర్గా నియమితులయ్యేవారు నిజాయితీపరులై, రాజ్యాంగం తెలిసిన మేధావులై ఉండా
‘ఆర్ఎఫ్సీఎల్ను జాతికి అంకితం చేసే కార్యక్రమానికి సీఎం కేసీఆర్కు పీఎంవో నుంచి పిలుపు అందలేదు.. నామ్కేవాస్తేగా కేంద్ర రసాయన ఎరువుల శాఖ నుంచి ఆహ్వానం పంపి అవమానించారు’ అని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బ�
‘పార్టీ నుంచి వలసలకు నేనే కారణమన్నారు. మునుగోడులో పార్టీ ఓటమిలో అభ్యర్థి తప్పేమీ లేదు, అధ్యక్షుడే సరిగ్గా ప్లాన్ చేయలేదంటున్నారు. మంత్రి గంగుల ఇంటిపై ఈడీ దాడి చేస్తే సొంత జిల్లా నేతలపై దాడి చేయిస్తారా? �
ఉద్యోగాలు ఇవ్వాల్సింది పోయి.. ఉన్నవాటిని కూడా రాకుండా చేసి యువతలో ఆగ్రహానికి కేంద్ర సర్కారు ఆజ్యం పోసింది. ‘రైల్వే కోచ్ ఫ్యాక్టరీ వస్తది.. ఉపాధి దొరుకుతది’ అని ఆశలు పెట్టుకున్నవారికి బీజేపీ సర్కారు మొం�
నగరంలో బీజేపీకి గట్టి షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన 45వ డివిజన్ కార్పొరేటర్ ఆకుల హేమలత టీఆర్ఎస్లో చేరారు. ఎమ్మెల్సీ కవిత, అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్గుప్తా ఆధ్వర్యంలో శుక్రవారం పార్టీలో చేరగా..
Himachal Pradesh assembly | హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ఈ నెల 12వ తేదీన పోలింగ్ జరగనుంది. మొత్తం 68 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అయితే 412 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా, ఇందులో 214 మంది అభ్యర్థులు కోటీశ్వరులే ఉన్నట్లు
ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో బీజేపీ నేతల పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా మారిపోయిందని రాష్ట్ర వైద్యారోగ్యం, ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. ఓ పక్క ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు తడిబట్టలతో ప్రమాణం �
దేశంలో బీజేపీ ప్రభుత్వం అగ్గి రగిలిస్తూ రాజకీయం చేస్తోందని టీఆర్ఎస్ లోక్సభాపక్ష నేత, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు ఆరోపించారు. దేశ ప్రజల మధ్య కులమతాల చిచ్చు పెడుతోందని విమర్శించారు. ప్రజాస్వామ్యబద్ధ
తెలంగాణలో ఎమ్మెల్యేలను కొనాలని చూసి బీజేపీ రెడ్హ్యాండెడ్గా దొరికిపోయిందని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు వీడియోను ప్రస్తావిస్తూ.. ఇంతకన్నా సాక్ష్యం ఏముంటుందని ప్రశ్న
minister harish rao | రాష్ట్ర బీజేపీ నాయకులపై మంత్రి హరీశ్రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు అంశం తమకు సంబంధం లేదని చెబుతున్న తెలంగాణ బీజేపీ నాయకులు.. సిట్ ఏర్పాటు చేస్తే ఎందుక�
దేశాన్ని మత రాజకీయం కమ్ముకున్నది. ఫాసిస్టు శక్తులు ప్రజాస్వామ్య వ్యవస్థలను నిర్వీర్యం చేయడానికి ప్రయత్నిస్తున్నాయి. మోదీ నాయకత్వంలోని బీజేపీ ఒకే దేశం ఒకే పార్టీ అనే రీతిలో బుల్డోజర్ రాజకీయాలను నడుపు�