దళితులు, వెనుకబడిన వర్గాలకు బీజేపీ వ్యతిరేకమని సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ విమర్శించారు. దళితులు, వెనుకబడిన వర్గాలకు హక్కులను, గౌరవాన్ని ఇవ్వడం ఇష్టం లేకనే కులగణన చేపట్టడం లేదని ఆయన ఆర�
‘రాష్ట్రంలో 24 గం టల కరెంట్ వస్తే రాజీనామా చేస్తానన్న బండి సంజయ్.. ఏ ఊరికి వస్తావో చెప్పాలి. వస్తే ని రూపించేదుకు మేం సిద్ధం’ అని బీఆర్ఎస్ జి ల్లా అధ్యక్షుడు, సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు సవాల్ విస�
బీజేపీలో వర్గవిభేదాలు తారాస్థాయికి చేరినట్టు తెలుస్తున్నది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కి, ఎమ్మెల్యే ఈటలకు మధ్య ఆధిపత్యపోరు పతాకస్థాయికి చేరినట్టు ఆ పార్టీ నేతలే చర్చించుకొంటున్నారు.
Nitish Kumar | బీహార్ ముఖ్యమంత్రి నితీశ్కుమార్ బీజేపీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాను చావనైనా చస్తానుగానీ బీజేపీతో మరోసారి పొత్తు పెట్టుకోనని తెగేసి చెప్పారు. బీహార్లో మహా కూటమి ప్రభుత్వాన్ని దెబ్బతీసేందుకు
భారత్లో ‘సనాతన ధర్మమే జాతీయ మతం’ అంటూ ప్రకటనలు చేస్తున్న యూపీ సీఎం యోగి తన దేవాలయ సందర్శనను ఎందుకు అడ్డుకున్నారని ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ మండిపడ్డారు
త్వరలో బీజేపీలోకి భారీగా చేరికలు ఉంటాయి. ఇతర పార్టీల నేతలు అనేకమంది టచ్లో ఉన్నారు. రాష్ట్రంలో కమలానికి తిరుగులేదు’ అంటూ ఆ పార్టీ నేతలు చెప్పేవన్నీ ఒట్టివేనని తేలిపోయాయి.
సీఎం కేసీఆర్ విజన్ ఉన్న నాయకుడని, ఆ విజన్తోనే తెలంగాణ మాదిరిగా దేశం కూడా అభివృద్ధి చెందుతుందని సంగారెడ్డి జిల్లా నారాయణ్ఖేడ్ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఎమ్మెల్యే క�
తెలంగాణ రాష్ట్రంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ కక్ష కట్టాడని, కక్షపూరిత విధానాలు మానుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు టీ శ్రీనివాసరావు హెచ్చరించారు.