ఎలక్టోరల్ బాండ్ల ద్వారా గత ఐదేండ్లలో రాజకీయ పార్టీలకు రూ.10,792 కోట్ల విరాళాలు లభిస్తే అందులో 75 శాతానికి పైగా విరాళాలు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకే దక్కాయి.
మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అద్భుతమైన మెజార్టీతో గెలువబోతున్నదని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కే తారకరామారావు తేల్చిచెప్పారు. ఉప ఎన్నికలో తెలంగాణ ప్రగతికి, పురోగతిక�
గెలుపుబాటలో పయనిస్తున్న టీఆర్ఎస్ను దెబ్బ తీసేందుకు, బీజేపీ గుంట నక్కలు ఆడుతున్న నాటకం బట్టబయలైంది. బీజేపీ ఓటమి ఖాయమనుకున్న కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి అనుచరులు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారు.
మునుగోడులో ఘర్షణలు సృష్టించడం ద్వారా ఉప ఎన్నికను రద్దు చేయించేందుకు బీజేపీ కుట్ర చేస్తున్నదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఆరోపించారు. దాడులకు పాల్పడినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని
రూపాయి అనగానే... మొన్న కేటీఆర్ బయటపెట్టిన రాజ్గోపాల్రెడ్డి సుశీ ఇన్ఫ్రా కంపెనీ నుంచి నిస్సిగ్గుగా కోట్లాది రూపాయలను మునుగోడు ఓటర్లను కొనడానికి బ్యాంక్ ట్రాన్స్ఫర్లు చేయడం కూడా మీకు గుర్తుకువచ్చి�
మునుగోడు ఉప ఎన్నికలో మనువాద, రిజర్వేషన్ వ్యతిరేక బీజేపీని ఓడించి దళిత పక్షపాతి టీఆర్ఎస్ను గెలిపించాలని టీఎస్ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ పిలుపునిచ్చారు.
నల్లగొండ ప్రజలది ఎప్పటికీ ధిక్కార స్వరమే. అదీ 1952కు ముందు సాయుధ పోరాటమైనా, ఆ తర్వాత జరిగిన పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలైనా ప్రజాస్వామ్యవాదులు, పార్టీలకు మాత్రమే పట్టం గట్టే ఒరవడి నల్లగొండ ప్రజలు కొనసాగి�
యుద్ధమంటే రక్తంతో కూడుకున్న రాజకీయం-కానీ రాజకీయాలంటే రక్తం చిమ్మని యుద్ధం’ అంటాడు ఓ రాజకీయ మేధావి. ‘పువ్వు పుట్టగానే పరిమళించు’ అన్నట్టుగా టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా రూపాంతరం చెందే ప్రక్రియలోనే బీ�
కేంద్రంలో ఉన్న గత ప్రభుత్వం సామాజిక ఆర్థిక కులగణన (ఎస్ఈసీసీ-2011)ను ఎంతో శాస్త్రీయంగా చేపట్టింది. అందు కోసం రూ.4,893.60 కోట్లను వెచ్చించింది. నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, ఈ గణన వివరాలు ప్రకటించే అవ�
Munugode by poll | మునుగోడు ఉప ఎన్నిక ప్రచారం మంగళవారం సాయంత్రం 6 గంటలకు ముగిసింది. 25 రోజుల పాటు ఆయా పార్టీలు విస్తృతంగా ప్రచారం నిర్వహించాయి. రోడ్ షోలు, ర్యాలీలతో మునుగోడు సందడిగా